Posts

"మాచన"మాటలతొనే "స్మోకింగ్ మానేశాం.!"

Image
 "మాచన"మాటలతొనే "స్మోకింగ్ మానేశాం.!" జనం లో ఈ స్పందననే గొప్ప పురస్కారం  టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ గ్రహీత  మాచన రఘునందన్  స్మోకింగ్..ఎంతో మంది జీవితాల్లో అంధకారం కు కారకమౌతోంది, చేతనైనంత వరకు సమాజం లో మార్పు కోసం ప్రయత్నం చేద్దాం.. అనే సంకల్పం తో నే ముందు కు వెళ్తున్న తప్ప జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డు వస్తుందని ఏ నాడు అనుకోలేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ,పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రోత్బలం తో చండీగఢ్ లోని సైఫర్(స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్) ప్రదానం చేసిన నేషనల్ టుబాకో కంట్రోల్ హీరో అవార్డ్ ను ఈ రోజు తన మాతృమూర్తి చేతుల మీదుగా స్వీకరించారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. తనయుల ఉన్నతి నే కన్న వాళ్లు కోరుతారని,వాళ్ళ కోసం ఐనా చెడు అలవాట్లకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు.20 ఏళ్ళ కృషి ఫలితాన్ని అవార్డు రూపం లో అమ్మ చేతులు మీదుగా..అందుకోవడం మహదానందం అని రఘునందన్ అన్నారు. దేశ వ్యాప్తంగా  1000 వైద్య నిపుణులు పోటీ పడ్డ ఈ అవా...

*మట్టి వినాయకులను పూజిద్దాం,పర్యావరణాన్ని కాపాడుదాం- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*

Image
*ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు* *మట్టి వినాయకులను పూజిద్దాం,పర్యావరణాన్ని కాపాడుదాం- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*   నల్గొండ: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. మంగళవారం నాడు మంత్రి నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...   నల్గొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సుమారు 4100  మట్టి వినాయకులను ప్రజలకు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ వాతావరణ కాలుష్యం కాకుండా మట్టి వినాయకులను పూజించాలని తెలిపారు. దీనివల్ల వాతావరణ సమతుల్యంతో పాటు,వినాయకులను నిమజ్జనం చేసే చెరువులు కలుషితం కాకుండా ఉంటాయని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన వినాయక విగ్రహాలను వాడడం వల్ల అన్ని రకాలుగా హానికరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మ...

*ఎకో ఫ్రెండ్లీ వినాయకులను పూజిద్దాం : మేయర్ గద్వాల విజయలక్ష్మి*

Image
 *ఎకో ఫ్రెండ్లీ వినాయకులను పూజిద్దాం : మేయర్ గద్వాల విజయలక్ష్మి* గణేష్ చతుర్థిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం బంజారాహిల్స్ మేయర్ క్యాంప్ కార్యాలయంలో డెప్యూటీ కమిషనర్ సమ్మయ్య తో కలిసి స్థానికులు, విద్యార్థులకు మేయర్ మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. మట్టి గణపతే... మహా గణపతి అని...మట్టి గణపతులను ప్రతిష్టించి ,పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు

ACB వలలో పోలీస్ ఇన్స్పెక్టర్ & జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు

Image
 ACB వలలో పోలీస్ ఇన్స్పెక్టర్ & జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు  ACB కి చిక్కిన జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు  25.08.2025న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు (AO) ఉల్లోజు నర్సింహారావు తన కార్యాలయ గదిలో ఫిర్యాదుదారుడి నుండి అధికారిక సహాయం కోసం, అంటే సరైన ఇన్‌వాయిస్ మరియు "0" ఫారమ్ లేకుండా యూరియా సంచులను విక్రయించినందుకు ఫిర్యాదుదారుడి దుకాణంపై ఎటువంటి చర్య (చట్టపరమైన/విభాగపరమైన చర్యలు) ప్రారంభించనందుకు రూ. 25,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. AO దగ్గర నుండి లంచంగా తీసుకున్న రూ. 25,000/- లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందువల్ల, AO తన విధులను సక్రమంగా మరియు నిజాయితీ లేకుండా నిర్వర్తించి, అనవసరమైన ప్రయోజనాన్ని పొందాడు. అందువల్ల, AO ని అరెస్టు చేసి, వరంగల్‌లోని SPE & ACB కేసుల గౌరవనీయ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నాము. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు. *. *. *. *. *. *. ...

పర్యావరణ హితంగా గణేష్ చతుర్థి జరుపుకుందాం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

Image
 *పర్యావరణ హితంగా గణేష్ చతుర్థి జరుపుకుందాం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి* *హైదరాబాద్, ఆగస్టు 23:* పర్యావరణ హితంగా, ఘనంగా గణేష్ చతుర్థిని జరుపుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగర ప్రజలను కోరారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులకు, సిబ్బందికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... గణేష్ చతుర్థి పది రోజుల పాటు జరిగే ముఖ్యమైన పండుగ అని పేర్కొన్నారు. ఈ పండుగను పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా జరుపుకోవడమే జీహెచ్ఎంసీ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలియజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శానిటేషన్, వీధి లైట్లు, చెట్ల కొమ్మల తొలగింపు, రోడ్డు మరమ్మత్తులు, నిమజ్జన ఏర్పాట్లలో క్రేన్లు, కంట్రోల్ రూములు, బేబీ పాండ్ లు, ఎక్సవేటరీ పాండ్ లు, తాత్కాలిక పాండ్ ల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శోభాయాత్రల సందర్భంగా శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి తీసుకుంటామని తెలిపారు. 25 వేల మంది కార్మికులు మ...

*అతడసామాన్యుడు*.. టుబాకో కంట్రోల్ "హీరో".!

Image
 *అతడసామాన్యుడు*.. టుబాకో కంట్రోల్ "హీరో".! నేషనల్ టుబాకో కంట్రోల్ "హీరో" సివిల్ సప్లైస్ డిటి *మాచన రఘునందన్*  అతను.."చరిత్ర సృష్టిస్తా.!"అనుకోలేదు.కానీ అతని నిస్వార్థ సేవ, అలుపెరుగని కృషి,పట్టుదల పొగాకు పై పోరాటం తో..జాతీయ స్థాయిలో అత్యున్నత "హీరో" అవార్డు కు ఎంపిక అయ్యేలా దోహదపడ్డాయి."సార్ నో స్మోకింగ్ ప్లీజ్.!" అని  22 ఏళ్లుగా చేస్తూనే ఉన్న ప్రార్ధన కు యావత్ భారతం అవాక్కయింది. ఇలాంటి వారూ..ఇండియా లో ఉన్నారా?! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఏళ్ల అనుభం ఉన్న వైద్యులు. మేము రోగి కి చికిత్స చేస్తున్నాం. "మాచన" మాత్రం సమాజానికి చికిత్స చేస్తున్నారు.అని శ్లాఘించారు. మిస్టర్ మాచన రఘునందన్ యు అర్ ఎ టుబాకో కంట్రోల్ "హీరో" అని పేర్కొన్నారు. రఘునందన్ ఫోటో ను స్టాంప్ తీర్చి దిద్ది, ఓ వ్యక్తి హీరో ఎలా అయ్యారు, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో టుబాకో కంట్రోల్ హీరో ల తో సరిసమానంగా చేరాడు..అని చెప్పడానికి ఓ అంతర్జాతీయ సంస్థ రఘునందన్ గురించి ఎంతో సమయాన్ని వెచ్చించింది. ఈ అంత ఆషా మాషి కాదు. ఎక్స్ట్రార్డినరీ. అసాధారణం. ఓ సామాన్యుడు తన అసామాన...

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ రాజేష్ నాయక్

Image
 *ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ రాజేష్ నాయక్*   *ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు 50 వేల రూపాయల డిమాండ్*   *30 వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు*