Posts

IAS అధికారులకు CAT బిగ్ షాక్

Image
 IAS అధికారులకు CAT బిగ్ షాక్   హైదరాబాద్ , అక్టోబరు 15 (Gudachari) డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) లో దాఖలైన పిటిషన్లపై ఐదుగురు ఐఏఎస్ అధికారులకు గట్టి షాక్ తగిలింది . డీఓపీటీ ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని క్యాట్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి సంబంధిత ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను మంగళవారం విచారించిన క్యాట్ కీలక తీర్పు వెలువరించింది. డీఓపీటీ ఆదేశాల మేరకు రిపోర్టు చేయాలని, ఎక్కడ ఉన్నా రిపోర్టు చేయాలని క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. యథావిధిగా రేపు రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. IASల కేటాయింపుపై DoPTకి పూర్తి అధికారాలు ఉంటాయి. స్థానికత ఉన్నప్పటికీ మార్పిడికి మార్గదర్శకాలు అనుమతిస్తున్నాయా?, అని క్యాట్ ప్రశ్నించింది. కాగా, ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ , ఆమ్రపాలి కాటా , ఎ. వాణీ ప్రసాద్ , డి. రోనాల్డ్ రోస్ , జి. సృజన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర పునర్విభజన సమయం

*19 Sub-registrars transferred*

Image
*19 Sub-registrars transferred*  

లతీఫ్ సాహెబ్ దర్గాను కాపాడుకుందాం అంటున్న సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ ఆలీ

Image
లతీఫ్ సాహెబ్ దర్గాను కాపాడుకుందాం అంటున్న సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ ఆలీ  ఆయన మాటల్లో  *🫵నల్లగొండ పట్టణంలో నయీం అనుచరులు ..వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకునే 420 లతో, & హంతకులతో , ఐఎస్ఐ మాజీ ఏజెంట్లతో, డ్రగ్గిస్తులతో ఒక కరుడుగట్టిన నేరస్తుల ముఠా ఏర్పాటు చేసి..*        *అక్రమ ఉరుసు కమిటీ పేరట పట్టణంలో సుమారు 1000 కోట్ల ముస్లింల జాతి సంపద అయిన లతీఫ్ సాహెబ్ దర్గా చెందిన జిల్లాలోని అత్యంత విలువైన 536 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించుకొని.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరి వేలకోట్ల వందల ఎకరాల విలువైన ముస్లిం జాతి సంపాదనను అక్రమార్కులకు ఎరగ వేస్తూ.. అమ్ముకున్న, అమ్ముకుంటున్న డూప్లికేట్ 420 ముజావర్ల అక్రమాలపై విచారణ చేయాలి...గత నాలుగు సంవత్సరాలు గా అరాచకాలపై దాడులపై పోలీస్ స్టేషన్లో బాధితులు పెట్టిన కేసులపై విచారణ చేయాలి*       *గత ప్రభుత్వ అండ చూసుకొని కేవలం ఐదు సంవత్సరాల కాలంలో గత 50 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం కన్నా రెట్టింపు స్థాయిలో పాల్పడ్డ దారుణాలపై.. విచ్చలవిడిగా అమ్ముకున్న ముస్లిం జాతి సంపద అయిన వక్ఫ్ భూముల లెక్క తేలాలి.. అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వపరంగా వ

వరద ముప్పులొ కష్టపడిన మున్సిపల్ కార్మికులకు టి ఆర్ ఆర్ గుమస్తాలకు కార్మికులకు బట్టలు దుప్పట్లు పంపిణీ

Image
వరద ముప్పులొ కష్టపడిన మున్సిపల్ కార్మికులకు టి ఆర్ ఆర్ గుమస్తాలకు కార్మికులకు బట్టలు దుప్పట్లు పంపిణీ   ---------------------------------------- ఖమ్మం, (gudachari) అక్టోబర్ 13:-- స్థానిక కార్పొరేటర్ గోవిందమ్మ రామారావు  వారి కుమారులు డాక్టర్ లక్ష్మణ్, తోట రమేష్   ఆధ్వర్యంలో వరద ముప్పుల్లో గురి అయిన 48వ డివిజన్లో ఇంట్లో ఉన్న బురదను చెత్తను తొలగించడంలో మున్సిపాలిటీ కార్మికుల పాత్ర చాలా ఉందని అందుకుగాను సుమారు 100 మందికి  మున్సిపాలిటీ కార్మికులకు మరియు టి ఆర్* *ఆర్ హోల్ సేల్ కూరగాయల వ్యాపారంలొ పనిచేస్తున్న  కార్మికులకు 48వ డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారరావు దసరా పండుగ సందర్భంగా  బట్టలు దుప్పట్లో పంపిణీ చేసినారు ఈ సందర్భంగా తోట గోవిందమ్మ రామారావు మాట్లాడుతూ  48వ డివిజన్ మొత్తం ప్రతి ఇంట్లో బురద  చెత్త తొలగించo మున్సిపాలిటీ కార్మికులు శ్రమ* చాలా అభినందనీయమని వారు చేసిన శ్రమకు ఎంత ఇచ్చినా తక్కువేనని  వారు అన్నారు భవిష్యత్తులో కార్మికులకు*ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటామని అన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి అవసరం ఉన్న డివిజన్ ప్రజలకు అలాగే సహకరించాలని ఈ సందర్భంగా కార్మికులను కో

Cricketer Mohammed Siraj assumes charge as DSP

Image
Cricketer Mohammed Siraj assumes charge as DSP Hyderabad, GUDACHARI:  Cricketer mdsirajofficial has assumed charge as Deputy Superintendent of Police (#DSP) after reporting to the  TelanganaDGP on Friday. Telangana Chief Minister Revanth Reddy had previously announced that Siraj would receive a Group-I government position. This promise was fulfilled when Mohammed Siraj Joined the services today.

రాజ్యసభ సభ్యుడు Dr Abhishek Manu Singhvi ని సన్మానించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.

Image
 రాజ్యసభ సభ్యుడు Dr Abhishek Manu Singhvi ని సన్మానించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త. హైద్రాబాద్, (గూఢచారి): తెలంగాణ నుండి రాజ్యసభసభ్యుడు Dr Abhishek Manu Singhvi మరియు smt. Anitha Singavi గార్ల నీ Hotel Taj Krishna లో మాజీ రాజ్య సభ గిరీష్ కుమార్ సంఘీ ఆధ్వర్యంలో జరిగిన సన్మానం లో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో కలిసి ఘనంగా సన్మానించిన TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ హనుమంత్ రావు గారు, ఎమ్మెల్సీ కోదండ రామ్ గారు ,TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ మాజీ ఎంపీ మధు యాష్కీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సంసృతి ప్రతీక బతుకమ్మ పండుగ - IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న

Image
 తెలంగాణ సంసృతి ప్రతీక బతుకమ్మ పండుగ - IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న  తెలంగాణ సంసృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భగా నాగోల్ లోని తన నివాసంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ మన బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం అని ఆయన అన్నారు. పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి, నిండు మనస్సుతో గౌరమ్మను కొలిచే నిండైన వేడుక మన బతుకమ్మ పండుగ సందర్భంగా ఆమె మహిళ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.