Posts

డిజిటల్ అరెస్టు కేసులో సీబీఐ సోదాలు; అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్‌తో సహా ముగ్గురి అరెస్టు

Image
  డిజిటల్ అరెస్టు కేసులో సీబీఐ సోదాలు; అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్‌తో సహా ముగ్గురి అరెస్టు తేదీ: 18.04.2026 'డిజిటల్ అరెస్ట్' కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. బాధితురాలైన ఒక సీనియర్ సిటిజన్‌ను 'డిజిటల్ అరెస్ట్' చేస్తామని బెదిరించి, ఆమె నుండి రూ.1.6 కోట్లకు పైగా మొత్తాన్ని బదిలీ చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయని అధికారులు ఒక ప్రకటన లో వెల్లడించారు. సైబర్ మోసం ద్వారా వచ్చిన సొమ్మును స్వీకరించడాన్ని సులభతరం చేసేందుకు, మోసపూరితంగా కాజేసిన నిధులను ఒక కంపెనీ పేరుతో మోసపూరితంగా తెరిచిన బ్యాంకు ఖాతాకు మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. దర్యాప్తు కొనసాగింపులో భాగంగా, మోసపూరితంగా బ్యాంకు ఖాతా తెరవడంలో సహకరించిన ఆరోపణలపై ఇండస్‌ఇండ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌ను అరెస్టు చేశారు. అరెస్టు అయిన మిగతా ఇద్దరు నిందితులు మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేయడంలో, అలాగే ...

ఏసీబీ వలలో కామారెడ్డి జిల్లా, బిచ్‌కుండ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్

Image
 ఏసీబీ వలలో కామారెడ్డి జిల్లా, బిచ్‌కుండ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్   కామారెడ్డి, గూఢచారి: 17-04-2026న, కామారెడ్డి జిల్లా, బిచ్‌కుండకు చెందిన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, నిందితుడైన అధికారి దీను సత్యనారాయణ, ఫిర్యాదిదారుడికి అధికారికంగా సహాయం చేస్తానని చెప్పి, బిచ్‌కుండలోని అతని అద్దె ఇంట్లో రూ. 2,00,000 లంచం డిమాండ్ చేస్తూ, తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆ సహాయం ఏమిటంటే, "గ్రామాల నుండి కల్లు దుకాణాలను తరలించమని ఫిర్యాదిదారుడిపై ఒత్తిడి చేయవద్దని, తదుపరి కేసులు నమోదు చేయకుండా ఉండాలని, తద్వారా కల్లు దుకాణాలను ఎటువంటి జోక్యం లేకుండా నడపడానికి అనుమతించాలని" చెప్పడం. పైన పేర్కొన్న వాటితో పాటు, అతని బ్యాగ్‌లో లెక్క చూపని రూ. 45,760/- కూడా లభ్యమైంది. ఈ విధంగా, అసెస్‌మెంట్ ఆఫీసర్ రూ.2,00,000/- అక్రమ ప్రయోజనాన్ని స్వీకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని గుర్తింపు గోప్యంగా ఉంచబడింది. అందువల్ల, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో, ఎస్‌పిఈ & ఏసీబీ కేసుల విచారణ కొరకు నియమించబడిన గౌరవనీయ రెండవ అదనపు ప...

*ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు*

Image
 *ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు* ----------_-------_--------_--------------  _తిరుమల లో ఆర్యవైశ్య మహాసభ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలలో ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం ను బచ్చు రామకృష్ణ శాలువాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు_ ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు యన్నం భూపతిరెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ టోల్ గేట్ _నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్ ఆర్యవైశ్య సంఘ నాయకులు ఉప్పు ఆంజనేయులు మిరియాల రాజయ్య ఉన్నారు_

అర్హులైన జర్నలిస్టులందరికీ ఆక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.!

Image
  అర్హులైన జర్నలిస్టులందరికీ ఆక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.! టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమావేశం సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా లో నూతనంగా ఏర్పడిన అక్రిడిటేషన్  కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో గురించి ఆరా తీశారు. టీయూడబ్ల్యూజేఐజేయు సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి , ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ లు జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో చాలా సంవత్సరాలుగా అర్హులైన వారు జర్నలిస్టులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గ కేంద్రాలలో , మండలాల్లో అర్హులు చాలామంది ఉన్నారని చెప్పారు.వీరందరికీ కూడా సకాలంలో అక్రిడిటేషన్ కార్డులను జారీ చేస్తే బాగుంటుందని వివరించారు. జిల్లాలో ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో , ఉర్దూ , ఇ...

*నియామకాల్లో వివక్షను సహించబోం ... మాదిగ న్యాయవాదులు*

Image
   *నియామకాల్లో వివక్షను సహించబోం ...  మాదిగ న్యాయవాదులు*  Nalgonda, Gudachari: 10/4/2026 న సాయంత్రం 5గంటలకు నల్గొండ జిల్లా మాదిగ న్యాయవాదుల సమావేశంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం *బంధువుల జాడ* పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా నల్గొండ మాదిగ న్యాయవాదుల సమావేశంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు తెలంగాణ హైకోర్టు ఎక్స గవర్నమెంట్ ప్లీడర్ కొమ్ము ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని న్యాయశాఖ మొదలు జిల్లాలో గల అన్నీ ప్రభుత్వ శాఖల్లో మరియు బ్యాంకుల్లోను న్యాయవాదులచే చేపట్టే  GP, AGP, APP, standing councils, penal Advocates నియమాకాల్లో మాదిగ న్యాయవాదులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేస్తూ లేని పక్షంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ ( MAA ) రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు  *కొమ్ము ప్రవీణ్ కుమార్* చీఫ్ అడ్వవైజర్  *లాయర్ మల్లన్న* కార్యదర్శి ఈ కార్యక...

మహాసభ రికార్డులు ఇప్పించాలని rti దరఖాస్తు చేసిన భూపతి రాజు & 13 మంది ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ప్రక్షాళన కమిటీ సభ్యులు

Image
  మహాసభ రికార్డులు ఇప్పించాలని rti దరఖాస్తు చేసిన భూపతి రాజు & 13 మంది ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ప్రక్షాళన కమిటీ సభ్యులు హైదరాబాద్:   తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ బ్యాలెన్స్ కొందరు 3కోట్లు అని, కొందరు 6 కోట్లు అని, ఇంకొందరు 11 కోట్లు ఉండాలి అంటున్న వార్తల మేరకు విషయములో ఏది నిజమో తెలవాలంటే రికార్డులు బహిర్గతం కావాల్సిందేనని ఆర్యవైశ్య జర్నలిస్టు భూపతి రాజు అంటూ  సమాచారం కొరకు తాను rti దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు.  సభ్యత్వ రుసుము లో జిల్లాలకు ఇవ్వవలసిన వాటాలు దాదాపు 11 సంవత్సరాల నుండి ఇవ్వడం లేదనీ. ఉమ్మడి మహాసభ నుండి పంచుకున్న విద్యానిధి నుండి స్కాలర్షిప్ ఇవ్వలేదని, సేవా కార్యక్రమాలు కూడా చేసిన దాఖలాలు లేవనీ ఆయన అన్నారు, వసూలైన సభ్యత్వం రుసుము భద్రంగా ఉందా, పంచుకున్న నిధులు, విద్యా నిధి నిలువలు ఉన్నాయా? లేక ఖర్చుల క్రింద ఆవిరి అయ్యాయా? అన్న విషయం ఆర్యవైశ్యులకు ముఖ్యంగా సభ్యులకు తెలవలసి ఉందని తెలిపారు. రికార్డులు బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు.  ఆయనతో పాటు ఆర్యవైశ్య నాయకులు 13 మంది కూడా rti దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన వారిలో మాజీ జిల్లా అధ్య...

వాయు & వాహన కాలుష్యంపై అవగాహన కొరకు టీజీపీసీబీని సందర్శించిన నార్సింగి గీతాంజలి వేదిక 9వ తరగతి విద్యార్థులు

Image
వాయు & వాహన కాలుష్యంపై అవగాహన  కొరకు టీజీపీసీబీని సందర్శించిన నార్సింగి గీతాంజలి వేదిక  9వ తరగతి విద్యార్థులు హైదరాబాద్:  నార్సింగి లోని గీతాంజలి వేదిక 9వ తరగతి విద్యార్థులు, పర్యావరణ కాలుష్యం, వాయు కాలుష్యo, మరియు వాహన కాలుష్యం నియంత్రణ పై అవగాహన కల్పించేందుకు విద్యా పర్యటనలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి టీజీపీసీబీని ను సందర్శించారు. ఈ సందర్భంగా  టీజీపీసీబీ సీనియర్ సోషల్ సైంటిస్ట్ డా. డబ్ల్యూ.జి . ప్రసన్న కుమార్ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలైన నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ ఉద్గారాలు, బెంజీన్, ఓజోన్ వంటి కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల వ్యాధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వివరించారు. కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన నివారణ చర్యలు, పరిష్కార మార్గాలను కూడా వివరించారు. వాయు  కాలుష్యానికి దారితీసే నాలుగు ముఖ్య కారణాలుగా వాహనాలను అవసరం లేకుండా ఆన్‌లో ఉంచడం, రోడ్ల దుస్థితి, ఇంజిన్ నాణ్యత లోపాలు మరియు సరైన నిర్వహణ లేకపోవడం, కల్తీ పెట్రోల్ వినియోగం గురించి విద్యార్థులకు తెలియజేశారు. టీజీపీసీబీ పర్యావరణ శాస్త్రవేత్త జె. సుమతి విద్యార్థులకు చెత...