జీహెచ్ఎంసి ఎస్ఈ, కంప్యూ టర్ ఆపరేటర్ అరెస్ట్….
జీహెచ్ఎంసి ఎస్ఈ, కంప్యూ టర్ ఆపరేటర్ అరెస్ట్…. జీహెచ్ ఎంసి కూకట్ పల్లి జోన్ సూపరింటెండింగ్ ఇంజనీర్, కం ప్యూటర్ ఆపరేటర్ బుధవారం ఏ సీబీ వలలో చిక్కారు. బుధవారం కూకట్ పల్లి జోన్ పరిధిలోని ఇంజ నీరింగ్ కా ర్యాలయంలో సూపరిం డెంట్ ఇంజనీర్ గా పొద్దుటూరి చి న్నారెడ్డి అధికారిక సహాయం చేయ డoలో బాగంగా ఫిర్యా దిదారుడు పూర్తి చేసిన పనులను తనిఖీ చేసి అతని రూ. 1.40 లక్షలు విలువైన బిల్లులను ఆమోదం కోసం జోనల్ కమిషనర్కు పంపడానికి, ఫిర్యాది దారుడి నుండి రూ.15 లక్షల లం చం డిమాండ్ చేసి తన కార్యాలయంలో ఏఓ-2 శ్రీ బాలాసాని ప్రవీ ణ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ (అవు ట్సోర్సింగ్), సూపరింటెం డింగ్ ఇంజనీర్ కార్యాలయం జో నల్ కమిషనర్, కూకట్పల్లి జోన్, జిహెచ్ఎంసి ద్వారా స్వీక రిస్తుండగా ఏసీబీ, రంగారెడ్డి రేంజ్ అధికారులు పట్టుకు న్నారు. లంచంగా తీసుకున్న రూ. 15 లక్ష ల సొమ్మును ఏఓ-2 వద్ద నుండి అ తని సూచన మేరకు స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా, ఏఓ-1 ఏఓ-2 అక్రమ ప్రయోజనం పొంద డం కోసం తమ విధులను సక్రమం గా మరియు నిజాయితీ లేకుండా నిర్వర్తించారు. అందువల్ల, ఏఓ-1 ఏఓ-2లను అరెస్టు చేసి, జ్యుడీషి యల్ రిమాండ్ కోసం నాంపల్లి లో ని మొద...