*బ్రేకింగ్....* *పాతబస్తీలో  9కోట్ల స్కాం..*

*బ్రేకింగ్....*
*పాతబస్తీలో  9కోట్ల స్కాం..*


*అధిక వడ్డి ఆశ చూపి దాదాపు 100మంది నుంచి   లక్షల్లో  వసూలు.*


హైదరాబాద్:హైదరాబాద్ పాత బస్తీ సైదాబాద్, మలక్ పేట, డబిర్ పుర ప్రాంతాల్లోని ప్రజల నుంచి డబిర్ పురకు చెందిన సిస్టర్ బుశ్రా, ఆమె భర్త సిరాజ్ర్రహ్మాన్ లు యూ ఐ ఆర్ సి అనే సొసైటీ ద్వారా  ఎంత పెట్టుబడులు పెడితే  దానికి రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మించి  ఒక్కొక్కరి నుంచి 1లక్ష౼90 లక్షలు  వరకు దాదాపు వంద మంది నుంచి 9కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బు తో ఉడాయించారు.
బాధితులు డబ్బులు అడిగేందుకు వెళితే వారి కుటుంబీకులు బాధితులపై తమను కొట్టారని ఉల్టా కేసులు  పెడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారు.
సైదాబాద్ ప్రాంతానికి చెందిన 30 మంది బాధితులు  సైదాబాద్ పోలీసు స్టేషన్ లో  తమ నుంచి 5 కోట్ల డబ్బులు వసూలు చేశారని,వారి నుంచి డబ్బులు ఇప్పించాలని పిర్యాదు చేసారు.


 



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్