చిక్కడ పల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం.. 

చిక్కడ పల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం.. 


అర్ధరాత్రి సమయంలో వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్ ని కిడ్నాప్ చేసిన దుండగులు..


హైదరాబాదులో ఆటోమొబైల్ ఫైనాన్స్ చేస్తున్న గజేంద్ర ప్రసాద్..


కిడ్నాప్ చేసి మూడు కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు..


గజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు నుంచి కోటి రూపాయలు తీసుకొని మొదలుపెట్టిన కిడ్నాపర్లు..


గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ పై కేసు నమోదు చేసిన పోలీసులు..


వ్యాపార లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం..


ముంబైలోని వ్యాపారవేత్తలతో గొడవలు ఉన్నట్టుగా గుర్తించినట్లు పోలీసులు..


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!