బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన బీజేపీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్
శనివారాం నాడు తన ఇంటి వద్దకు విచ్చేసిన 35,36వార్డు పేద ప్రజలకు 80 మందికి బియ్యం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్ బిజెపి ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ గారు చేయటం జరిగింది
Comments
Post a Comment