ఎర్రబెల్లి శ్రీ లింగమంతుల స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్


 నాగార్జున సాగర్ నిడమనూరు మండలం ఎర్రబెల్లి శ్రీ లింగమంతుల స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ..బీజేపీ అభ్యర్థి రవి నాయక్ ను వెంట తీసుకొని దేవాలయన్ని కలియతిరిగారు..అనంతరం స్థానికుల నుండి దేవాలయ చరిత్ర.. అభివృద్ధి కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు.. అనంతరం మీడియా తో మాట్లాడారు..

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!