నల్గొండ మున్సిపాలిటీలో ఘరనా మోసం...

నల్గొండ మున్సిపాలిటీలో ఘరనా మోసం...

చనిపోయినవారి పేరుతో నెల నెలా పెన్షన్ తీసుకుంటున్న మోసగాడు

ఇన్నాళ్లు అధికారులను బురిడీ కొట్టిస్తూ...మోసానికి పాల్పడుతున్న నాగరాజు అనే వ్యక్తి....

సుమారు 35 మంది చనిపోయిన వారి పేరుతో ప్రతి నెల పెన్షన్ డ్రా చేసుకున్న నిందితుడు...

నాగరాజుకు పోస్టాఫీసు, కొందరు మున్సిపల్ సిబ్బంది సహకరించినట్లు ఆరోపణలు...

మోసాన్ని పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమీషనర్ రమణాచారి....

నిందితుడిని‌ అదుపులోకి‌ తీసుకుని విచారిస్తున్న టూటౌన్ పోలీసులు...

భారీగా పెన్షన్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!