తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తుంది - శాసనమండలి చైర్మన్ గుత్తా


నల్గొండ :

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్స్...

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తుంది....

ఆర్ధిక వనరులను కట్టడి చేయాలనే దురాలోచన లో ఉంది....

ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే చర్య....

తెలంగాణ లో అధికారంలోకి రావడం కోసం బిజెపి ఎంతకైనా తేగించెలా ఉంది...

కేంద్ర పరిధిలో ఉన్న అన్ని శాఖలతో ఇబ్బంది పెడుతోంది,వ్యక్తి గత కక్ష కు పాల్పడుతోంది...

ఇప్పటికైనా కేంద్ర వైఖరి మారాలి..

తెలంగాణ కు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే....అభివృద్ధి చేసి చూపించాలి,ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలి.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్