ఏసీబీ వలలో మున్సిపల్ కమీషనర్ మరియు మేనేజర్





 ఏసీబీ వలలో మున్సిపల్ కమీషనర్ మరియు మేనేజర్ 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కమీషనర్  సుభాష్ రావు దేశ్‌ముఖ్  మరియు  మేనేజర్  మనోహర్ లు బుధవారం సాయంత్రం 4.30 లకు    బాధితుడు నిసరుద్దీన్ నుండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాకేష్ ద్వారా 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డారు.  Md. నిసరుద్దీన్   కొనుగోలు చేసిన ఇంటి ని    మ్యుటేషన్ చేసి మ్యూనిసిపల్ రికార్డు లో ఆయన పేరు ను  మార్పుచేయడానికి 2 లక్షలు డిమాండ్ చేసి  తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.  మున్సిపల్ కమీషనర్  సుభాష్ రావు దేశ్‌ముఖ్ ,  మేనేజర్  మనోహర్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాకేష్ లను అరెస్టు చేసి ఏసిబి కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టి కేసును విచారణ చేస్తున్న అధికారులు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్