రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం. - నార్సింగీ లో దారీ దోపిడీ, హత్య కేసు లో పురోగతి.


 




 రంగారెడ్డి:........


రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం. 

నార్సింగీ లో   దారీ దోపిడీ, హత్య కేసు లో పురోగతి. 



హైదర్ గూడ చౌరస్తా వద్ద పాద చారుల పై దూసుకెళ్లిన లారీ.


బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తల ను ఢి కొట్టిన లారీ. లారీ చక్రాల కింద నలిగిపోయిన భర్త. లారీ కింద నుండి భార్యను లాగేసిన స్థానికులు. 


తప్పిన పెను ప్రమాదం. రోడ్డు ప్రమాదం తో ఉలిక్కి పడ్డ రోడ్డు పై ఉన్న ప్రజలు. 


100 ఫొన్ చేసి సమాచారం ఇచ్చిన స్థానికులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు


మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్న కాప్స్. ఆర్టీసీ బస్సు, లారీ ఓవర్ టేక్ చేయడం తో పాదచారుల పైకి దూసుకొని వచ్చిన లారీ అంటున్న స్థానికులు. 


భార్య కళ్ల ముందు కొట్టు మిట్టులాడుతూ ప్రాణాలు విడిచిన భర్త. తీవ్రంగా గాయపడ్డ భార్య. 


కర్ణాటక ప్రాంతానికి చెందిన రత్తయ్య, మంజుల. పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ కు వచ్చిన దంపతులు. 


లారీ రూపంలో దూసుకొని వచ్చిన‌ ప్రమాదం.


†******************************************


 నార్సింగీ లో   దారీ దోపిడీ, హత్య కేసు లో పురోగతి. 


కిషోర్ కుమార్ రెడ్డి ని హత్య చేసిన చింటూ సింగ్ ను పట్టుకున్న   నార్సింగీ పోలీసులు. 


ఇప్పటికీ రౌడీ షీటర్ కరణ్ సింగ్ ను అరెస్ట్ చేసిన కాప్స్.


 గత నాలుగు రోజుల నుండి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకొని తిరుగుతున్న చింటూ సింగ్. 


చింటూ సింగ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులు.


 చింటూ సింగ్గ గతంలో  కేసుల నమోదు పై ఆరా. 


ఇంకా విషమంగానే కానిస్టేబుల్ రాజు నాయక్ పరిస్థితి.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్