*శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా*


 *శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా*

        

ఎల్బీనగర్ నియోజకవర్గం సాయి నగర్ నాగోల్ డివిజన్ లో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. స్వామి దీవెనలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిండుగా ఉండాలని అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి అయ్యప్పను కోరుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా.  ఈ కార్యక్రమంలో ఇలాయిపల్లి కిరణ్ మరియు పిల్లాయిపల్లి నర్సింగరావు మరియు దళిత సంఘం నాయకులు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు .

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!