Posts

Showing posts from 2024

Bhupathi-Times-e-paper-07-09-2024

Image
 Bhupathi-Times-e-paper-07-09-2024

టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
 టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త హైద్రాబాద్, గూఢచారి: టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నియామకం పట్ల TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త శుభాకాంక్షలు తెలిపారు. NSUI రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ గా ఆయన చేసిన సేవలకు పీసీసీ అధ్యక్షుడు గా నియామకం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నూతన TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అని ఆయన అన్నారు.

పీసీసీ ప్రెసిడెంట్ గా బి. మహేష్ కుమార్ గౌడ్‌

Image
 పీసీసీ ప్రెసిడెంట్ గా బి. మహేష్ కుమార్ గౌడ్‌ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గా బి. మహేష్ కుమార్ గౌడ్‌ను నియమించారు.ఈ నియకమం వెంటనే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి. వెనుగోపాల్ పత్రిక ప్రకటనలో తెలిపారు. outgoing PCC అధ్యక్షుడు శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పార్టీ అభివృదికి చేసిన కృషికి అభినందించారు.

విస్కీ ఐస్ క్రీముల గొట్టురట్టు.

Image
 విస్కీ ఐస్ క్రీముల గొట్టురట్టు. • 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ స్వాధీనం. భావితరాలను డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు పీడిస్తున్నాయి. చివరకు పసి మొగ్గలుగా పెరిగి పెద్దగా ఎదిగే చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీమ్ లో ఏకంగా 100 పేపర్ విస్కీ కలిపి ఆకాశాన్ని అంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న ఐస్ క్రీమ్ పార్లర్ ప్రబుద్ధుల తీరును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బయటపెట్టారు. • జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1వన్ అండ్ 5ఫైవ్ లో లో హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ షాపులో విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు. • ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60ml 100 పేపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. • మరో అడుగు ముందుకు వేసిన ఐస్ క్రీమ్ తయారీదారులు ఫేస్ బుక్లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాల్ని జోరు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. • ఇలా ఆఫ్ కేజీ విస్కీ ఐస్ క్రీమ్ లను 23 పీసులను11.5 కేజీల విస్కీ ఐస్ క్రీములను ఎక్సైజ్ సూపర్డెంట్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు బృందం ఈ ఐస్క్రీమ్ లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. • విస్కీతో ఐస్ క్రీమ్లను తయారు చేసిన వ్యక్తుల్లో దయాకర్ రెడ్డి

ఓరుగంటి' ఉద్యమ స్ఫూర్తి మరువలేనిది - త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి

Image
  'ఓరుగంటి' ఉద్యమ స్ఫూర్తి మరువలేనిది - త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి   నల్లగొండ, గూఢచారి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి బీజేపీ బలోపేతానికి ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన వ్యక్తి ఓరుగంటి రాము లు అని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్ లో నిర్వహించిన దివంగత బీజేపీ నేత ఓరుగంటి రాములు ప్రథమ వర్థంతి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా రాములు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ పాత, కొత్త అనే తేడా లేకుండా ప్రజా సమస్యలపై ఓరు గంటి రాములు ఢిల్లీలో కూడా ఆందోళన చేసిన వ్యక్తి అని కొనియాడారు. తాను ఎమ్మెల్యేగా, ఎంపీ గా పోటీ చేసినప్పుడు తన గెలుపు కోసం రాములు ఎంతగానో కృషి చేశారన్నారు. రాములు సంఘ్ కార్యకర్త నుంచి బీజేపీలో సీనియర్ లీడర్గా ఎదిగారని, ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి సఫలీకృతం కాకున్నా పార్టీని గ్రామగ్రామానికి తీసు కెళ్లాడన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ ఓరుగంటి రాములు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రజలు, ధర్మం, హిందూ సమాజ రక్షణ కోసం పాటుపడ్డారన్

Bhupathi-Times-e-paper-06-09-2024

Image
 Bhupathi-Times-e-paper-06-09-2024

*బడి - గుడి రెండు సమానమే - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*

Image
  *బడి - గుడి రెండు సమానమే - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*        "ఉపాధ్యాయులు దేవుళ్ళుగా మారాలి, ఉపాధ్యాయులు పట్టుదలతో పని చేస్తే సమాజానికి ఆణిముత్యాల లాంటి పౌరులను తయారు చేయవచ్చని అన్నారు.." రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.         ప్రజలను తీర్చిదిద్దేందుకు దేవుడు టీచర్లను సృష్టించాడని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.         ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గండమోని మైసయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు          గురువులు దేవునితో సమానమని,  ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతోమంది  ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని మంత్రి అన్నారు. తనకు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినప్పుడు దేవాలయాలను సందర్శించిన అనుభూతి కలుగుతుందని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు కనిపిస్తున్నాయని, కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని

తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవికి నాగవెల్లి ఉపేందర్ రాజినామా

Image
  తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవికి నాగవెల్లి ఉపేందర్ రాజినామా రాజినామా పత్రము యధాతధంగా...  చదవండి *🙏🙏రాజినామా పత్రము🙏🙏* *శ్రీయుత గౌరవనీయులైన గంగాపురం స్థితప్రజ్ఞ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం గారికి.* *విషయం : రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాధ్యత,ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయుట గురించి.* పై విషయాలను సారము మీకు విన్నవించునది నేను అనగా నాగవెల్లి ఉపెందర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిTSCPSEU గత దశాబ్ద కాలంగా పాత పెన్షన్ సాధనకై ఏర్పాటైన మొదటిTCPSEA , తరువాత మన TSCPSEU సంఘంలో మిర్యాలగూడ మండల బాధ్యునిగా పాత పెన్షన్ పునరుద్ధరణకు పోరాటం ప్రారంబించి ఆతరువాత డివిజన్,జిల్లా,నేడు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరకు వివిధ బాధ్యతలలో నా ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలను నా వంతు భాధ్యతగా విజయవంతం చేయడం జరిగింది. ఒక వైపు నల్గొండ జిల్లా వ్యక్తి గా జిల్లా కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర వహిస్తూనే రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వివిధ జిల్లాల కార్యక్రమాలకు హాజరవుతూ రాష్ట్ర స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో శక్తి వ

ఈ నెల 14న MMN ASTRO SEP BUSINESS MEET

Image
 ఈ నెల 14న MMN ASTRO SEP BUSINESS MEET హైద్రాబాద్, (గూఢచారి) 05-09-2024 ఈ నెల 14న సాయంత్రం 5 లకు హైద్రాబాద్ హైటెక్ సిటీ ITC Kohenur లో MMN ASTRO SEP BUSINESS MEET నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మీట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. విజిటర్ ఫీస్ 1499 రూపాయలు నిర్ణయించారు. ఈ మీట్ లో పాల్గొనేవారికి డ్రెస్ కోడ్ Suit/ Blazer Saree/ Chudidar ఉంటుందని ప్రకటనలో తెలిపారు. 91 9306012345, +91 9391841653 ఫోన్ నెంబర్ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Bhupathi-Times-e-paper-05-09-2024

Image
 Bhupathi-Times-e-paper-05-09-2024

*85 లక్షల విలువ గల 243 కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ SOT బాలానగర్ పోలీసులు.*

Image
 *85 లక్షల విలువ గల 243 కిలోల గంజాయిని పట్టుకున్న  సైబరాబాద్ SOT బాలానగర్ పోలీసులు.* *శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు పై కార్గో (బొలెరో) వాహనం లో తరలిస్తున్న 85లక్షలు విలువ గల  243 కేజీల గంజాయిని పట్టుకున్న బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు మరియు శామీర్ పేట పోలీసులు.* *ఒడిషా నుండి మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్.* *వారి వద్ద నుండి గంజాయి తో పాటు 7 చారవాణిలు ఒక బొలెరో వాహనం, స్వాదీనం.* *మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు  మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ*

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల కోసం పోస్టర్లు విడుదల

Image
  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల కోసం పోస్టర్లు విడుదల  నల్గొండ,(గూఢచారి): 4-9-2024:  అదనపు కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మట్టి గణేష్ విగ్రహాల కోసం పోస్టర్లు విడుదల చేశారు.   టీ.పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ (యుఎల్‌బీఎస్), నల్గొండ మట్టి గణేష్ విగ్రహాలపై అవగాహన కోసం పోస్టర్లను ఆవిష్కరించారు. పర్యావరణ నియంత్రణ బోర్డు అధికారులైన శ్రీ బి. శంకర్ బాబు, ఏఈఈ మరియు శ్రీ ది. రామ కృష్ణ, ఏఈఎస్ కూడా పాల్గొన్నారు.   "మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేద్దాం, ఇంట్లో మరియు మా నివాస ప్రాంతాల్లో మట్టి గణేష్ విగ్రహాలకు పూజ నిర్వహిద్దాం. నిల్వ ట్యాంక్‌ల నుండి మట్టి ఉపయోగించి మట్టి విగ్రహాలను తయారు చేసి, వాటిని తిరిగి నిల్వ ట్యాంక్‌లలో ముంచిద్దాం" అని TGPCB మట్టి గణేష్ విగ్రహాలపై ప్రచారాన్ని ప్రారంభిస్తూ, పౌరులను ఆకర్షించారు.   పూజలో ఉపయోగించే పుష్పాలు మరియు ఔషధాలను కంపోస్ట్ చేయాలని ప్రజలను కోరారు మరియు శుభ్రమైన నీటి శ్రేణుల్లో అసాధారణ పదార్థాలను ముంచవద్దని పేర్కొన్నారు.   గణేష్ చవితి 2024కి సంబంధించి, TGPCB మట్టి గణేష్ విగ్రహాల ప్రోత్సాహానికి పర్యావరణ అవగాహన కార్య

సేవలకు... ప్రతిరూపం...వైశ్యులే...

Image
 సేవలకు... ప్రతిరూపం...వైశ్యులే... విజయవాడ, గూఢచారి - 4-9-2024 బాధితులకు సేవలందించి మరొక్కసారి నిరూపించిన ఆర్యవైశ్య సంస్థలు... దాతలను అర్థించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.... బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చిన మహాసభ అధ్యక్షుడుచిన్నిరామసత్య నారాయన.... స్ప0దించిన పలు ఆర్యవైశ్య సంస్థలు.... వేలాదిమంది బాధితులకు సేవలందించి విజ్ఞత చాటుకున్న ఆర్యవైశ్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్నిరామసత్యనారాయన, పిలుపుమేరకు రాష్ట్రంలోని ఆర్యవైశ్య సంస్థలు బాధితులకు సేవలందించేందుకు రంగములోకి దిగాయి.. సంస్థల పాలకుల ఆధ్వర్యంలో తమకు తోచిన విధంగా బాధితులకు నిత్యావసర వస్తువులు, ఆహార పొట్లాల తోపాటు పలురూపాల్లో సేవలు అందిస్తూ,అండగా మేమున్నామని నిరూపిస్తున్నారు.  ప్రకృతి విసిరిని సవాల్ ను దైర్య0గా ఎదుర్కొంటు..అపన్నలకు సేవలందిస్తూ ఆర్యవైశ్య సంస్థలు తమఘనతనుచాటుకున్నాయి.. రాష్ట్రంలో వరదలు సంభవించిన జిల్లాల్లో ఆర్యవైశ్య సంస్థలు బాధితులకు సేవలందించుటలో నిమగ్నమయ్యాయి  మహాసభ అధ్యక్షుడు CHR, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి.రజిని,ప్రపంచఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కునా శ్రీనివాసరావు, ఎన్

వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించనున్న BJP' రెండు బృందాలు-ప్రేమేందర్ రెడ్డి

Image
 వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించనున్న BJP' రెండు బృందాలు-ప్రేమేందర్ రెడ్డి హైద్రాబాద్:  గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ నేడు తేదీ 4 సెప్టెంబర్ 2024న హైదరాబాదులో విడుదల చేసిన ప్రకటన  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి  జి కిషన్ రెడ్డి రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు బృందాలు 6 సెప్టెంబర్ 2024న వరద బాధిత ప్రాంతాలలో పర్యటిస్తాయి.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు  సంకినేని వెంకటేశ్వరరావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, శాసనసభ్యులు  పైడి రాకేష్ రెడ్డి తదితరులు పర్యటిస్తారు.  జాతీయ కార్యవర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు  ఈటల రాజేందర్ నేతృత్వంలో మహబూబాద్, ములుగు ప్రాంతాలలో బిజెపి శాసనసభ పక్ష నాయకులు  ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, శాసనసభ్యుల

Bhupathi-Times-e-paper-04--09-2024

Image
 Bhupathi-Times-e-paper-04--09-2024

విజయవాడ వరద బాధితులను చూసి స్పందించిన మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావూరి రజిని.....

Image
  విజయవాడ వరద బాధితులను చూసి స్పందించిన మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావూరి రజిని..... స్వంతంగా1500 మందికి  ఆహారపొట్లాలను అందజేత.... 03/09/2024... విజయవాడ, (గూఢచారి) విజయవాడలో వరద బాధితులను చూసి చెలించి సొంత ఖర్చుతో 1500 మందికి ఆహార పొట్లాలను అందజేసినట్లు ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కొప్పురావూరి రజిని తెలిపారు బాధితులకు స్వయంగా,  ట్రాక్టర్ బోట్ ద్వారా వెళ్లి  ఆహార పొట్లాలను. అందించినట్లు శ్రీమతి రజిని మెసేజ్ ద్వారా వివరించారు.....

Bhupathi-Times-e-paper-03-09-2024

Image
 Bhupathi-Times-e-paper-03-09-2024

బ్యాడ్మింటన్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు గా ఉప్పల

Image
 బ్యాడ్మింటన్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు గా ఉప్పల* మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గా TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారిని నియమిస్తూ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉప్పల శ్రీనివాస్ గుప్త తో పాటు పునటి శ్రీకాంత్ మరియు నరేందర్ స్వామి గార్లను వైస్ ప్రెసిడెంట్ గా మరియు ప్రధాన కార్యదర్శి గా ప్రభాకర్ భాస్కర్ గారిని మరియు జాయింట్ కార్యదర్శులుగా పిల్లలమర్రి రమేశ్ నాగరాజు మరియు కోశాధికారి గా హర్ష యాదవ్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా షేక్ రేష్మ , వేణు కుమార్ సీతల్ మోహందస్ గార్ల ను నియమించడం జరిగింది. ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి PULLELA గోపీచంద్ గారికి మరియు రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అన్ని విధాలా కృషి చేస్త

సియంతో మీడియా అకాడమీ* *చైర్మన్ భేటీ*

Image
 సియంతో మీడియా అకాడమీ* *చైర్మన్ భేటీ*  *-జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై* *చర్చ* తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారితో సమావేశమై జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై చర్చించిన్నట్లు తెలిసింది. అలాగే ఈ నెల 8న, రవీంద్రభారతీలో నిర్వహించనున్న JNJHS స్థలాల అప్పగింత కార్యక్రమంపై, రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం ఇతర సంక్షేమానికి సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం.

Bhupathi-Times-e-paper-01-09-2024

Image
 Bhupathi-Times-e-paper-01-09-2024

హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక

Image
 హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక హైద్రాబాద్ (గూడాచారి):  హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో తేది. 01-09-2024 ఆదివారం రోజున ఉ॥ 10 గం॥లకు వైశ్య హాస్టల్ ఆడిటోరియం, కాచీగూడ, హైదరాబాద్ నందు ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక నిర్వహించబడునని, అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్త తెలిపారు. వివాహము చేసుకోదలచిన అవివాహిత ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పై వధూవరుల పరిచయ వేదికలో పాల్గొని వారి జీవిత భాగస్వాములను ఎన్నుకోగలరని కోరుచున్నాము. ఈ కరపత్రాన్ని యితర వైశ్య సోదరులకిచ్చి ఎక్కువ మంది ఈ వేదికలో పాల్గొనుటకు దోహదమివ్వగలరని కోరుచున్నామని,  ముఖ్యఅతిధి గా: అమరవాది లక్ష్మీనారాయణ గుప్త తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రానున్నారని తెలిపారు. అధ్యక్షులు: సరాబు లక్ష్మణ్ గుప్త 25.9246575142 ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేషన్ : రేపాక వెంకటేశ్వర్లు 5.9848489118 ప్రధాన కార్యదర్శి : కటకం శివ కుమార్ గుప్త 5. 7396061945 అదనపు ప్రధాన కార్యదర్శి : కొక్కొళ్ళ సత్యం గుప్త సెల్ 9440832239 కోశాధికారి: లింగ ప్రకాష్ 5. 9848131815 సహాయ కోశాధికారి : చింతలఘట్ శ్రీరాం గుప్త సెల్ 98493618

చిన్న పత్రికల సమస్య లను రాష్ట్ర ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకెళ్దాం - టిఎస్ఎంఎన్ ఎం ఏ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు

Image
 చిన్న పత్రికల సమస్య లను రాష్ట్ర ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకెళ్దాం   టిఎస్ఎంఎన్ ఎం ఏ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు    రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో నిర్ణయం  ( హైదరాబాద్ )  చిన్న పత్రికల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మీడియా అకాడమీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేలా సమిష్టిగా కృషి చేద్దామని తెలంగాణ చిన్న మధ్య తరహా అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు అభిప్రాయపడ్డారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలే ఈ ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికల గ్రేడింగ్, పెండింగ్ బిల్లులు, అక్రిడి టేషన్ ల కేటాయింపు అంశాలను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. చిన్న పత్రికల ఎడిటర్లందరూ ఐక్యమత్యంతో ఉంటేనే సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సంద

Bhupathi-Times-e-paper-31-08-2024

Image
 Bhupathi-Times-e-paper-31-08-2024

బఫ్ఫార్ జోన్, FTL అంటే ఏంటి... హైడ్రా అంటే ఏమిటి? అక్కడ ఎందుకు కట్టడాలు కూలుస్తున్నారు*

Image
 *బఫ్ఫార్ జోన్, FTL అంటే ఏంటి... హైడ్రా అంటే ఏమిటి? అక్కడ ఎందుకు కట్టడాలు కూలుస్తున్నారు*  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు,కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగులపై హైడ్రా దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో బఫర్ జోన్, ఫ్టల్, హైడ్రా అనే పదాలు తరుచూ వార్తల్లో వినిపించడం తో పాటుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ బఫర్ జోన్ మరియు FTL అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం! *ఎఫ్‌టీఎల్(FTL) అంటే...* ఎఫ్‌టీఎల్ అనగా ఫుల్ ట్యాంక్ లెవల్. ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసి ఫుల్ ట్యాంక్ లెవల్ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో చెరువులో పూర్తిగా నీళ్లు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో ఎఫ్‌టీఎల్‌ తెలియజేస్తుంది. *బఫర్ జోన్* రెండూ లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. చెరువు లేదా ఏదైనా నీటి వనరు యెక్క పరిధిని బట్టి కొంత దూరం వరకు బఫర్ జోన్ ఉంటంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్‌టీఎల్ మరియు బఫర్ జోన్‌లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. బఫర్ జోన్ యెక్

సెల్ఫీ దిగబోతు జారి వేములపల్లి బ్రిడ్జి వద్ద కాలు జారి సాగర్ ఎడమ కాలువ లో పడిన మహిళ ను కాపాడిన స్థానికులు

Image
 సెల్ఫీ దిగబోతు జారి వేములపల్లి బ్రిడ్జి వద్ద కాలు జారి సాగర్ ఎడమ కాలువ లో పడిన మహిళ ను కాపాడిన స్థానికులు

Bhupathi-Times-e-paper-30-08-2024

Image
 Bhupathi-Times-e-paper-30-08-2024

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ని కో ఆపరేట్ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు

Image
 మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ని కో ఆపరేట్ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాస్ రాజు రూ. లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. దీంతో జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం లోని జిల్లా సహకార అధికారి కార్యాలయానికి అతడిని తరలించి తనిఖీలు నిర్వహిస్తున్నారు

Bhupathi-Times-e-paper-29-08-2024

Image
 Bhupathi-Times-e-paper-29-08-2024

RACHAKONDA COMMISSIONARATE LIMITS , INSPECTOR & SI'S TRANSFER

Image
RACHAKONDA COMMISSIONARATE LIMITS , INSPECTOR & SI'S TRANSFER.  

హైదరాబాద్ చేరుకున్న కవిత, కె టి ఆర్...

Image
  హైదరాబాద్ చేరుకున్న కవిత, కె టి ఆర్..

ఓయో రూమ్‌లో హిడెన్ కెమెరా..

Image
ఓయో రూమ్‌లో హిడెన్ కెమెరా.. జంటల వీడియోలు తీస్తున్న నిర్వాహకుడు శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాహకం. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరా ఏర్పాటు చేసిన హోటల్ నిర్వాహకుడు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల ఏకాంత వీడియోలు తీసి బెదిరింపులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ జంట.. సీసీ కెమెరాలు స్వాధీనం. నిందితుని అదుపులోకి తీసుకొని.. రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

Bhupathi-Times-e-paper-28-08-2024

Image
 Bhupathi-Times-e-paper-28-08-2024

Bhupathi-Times-e-paper-27-08-2024

Image
 Bhupathi-Times-e-paper-27-08-2024

నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి.

Image
 నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి.  18చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక.  పలువురు విఐపి లతో టు పాటు రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జాలపై కూల్చివేతలు.  18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని కాపాడిన హైడ్రా.  నంది నగర్ లో ఎకరం స్థలాన్ని కబ్జాకార నుంచి కాపాడిన హైడ్రా.  లోటస్ పాండ్ లో పార్కు కాంపౌండ్ వాల్ కబ్జా చేసిన దానిని కాపాడిన హైడ్రా.  మనసురాబాద్ సహారా ఎస్టేట్లో కబ్జాలు కూల్చివేత.  ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా కూల్చివేత  మిథాలీ నగర్ లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా  బి జె ఆర్ నగర్ లో నాలా కబ్జా నుంచి కాపాడిన హైడ్రా.  గాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం కూల్చివేత.  గాజుల రామారావు భూదేవి హిల్స్ లో చెరువు ఆక్రములను చేసిన బోనాలు కూల్చివేత.  బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేత  చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసిన హైడ్రా  నందగిరి హిల్స్లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేత  నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు.

వామ్ గ్లోబల్ కన్వెన్షన్ 2024 కు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మంత్రి టి. జి. భరత్

Image
  వామ్ గ్లోబల్ కన్వెన్షన్ 2024 కు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మంత్రి టి. జి. భరత్  హైద్రాబాద్: (గూఢచారి ప్రతినిధి) : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆబుదాబిలో నిర్వహిస్తున్న గ్లోబల్ కన్వెన్షన్ 2024 సెప్టెంబర్ 15 కొరకు ఎన్నో ఏర్పాట్లు చేయబడుచున్నవని, వ్యామ్ దుబాయ్ నాయకులు, అబుదాబి నాయకులు రేయింబవళ్లు కష్టపడి ఎన్నో రకాలుగా విచ్చేసిన అతిథులకు ఇబ్బందులు కలగకుండా వసతి గాని భోజనాలు కానీ ఏర్పాట్ల విషయంలో రాజీ పడకుండా ప్రయత్నిస్తున్నారనిజాని, ఇట్టి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మాత్యులు టి జి భరత్ ముఖ్యఅతిథిగా విచ్చేయడానికి అంగీకరించారని ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ఛైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ కూడా విచ్చేయుచున్నారని మీడియా కమిటీ చైర్మన్ కౌటికె విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతోమంది ప్రముఖ వైశ్యుల ప్రసంగాలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో రకాల తీర్మానాల కొరకు ప్రతిరోజు కూడాను ప్రయత్నాలు జరుగుచున్నవని, కార్యక్రమ నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఎంతో పగడ్బందీగా నిర్వహించడానికి భారతదేశంలోనే ప్రముఖ ఈవెంట్ ప్లానర్

Bhupathi-Times-e-paper-25-08-2024

Image
 Bhupathi-Times-e-paper-25-08-2024

Not Blue.. Red Notice only... CP Hyd in phone tapping case...

Image
Not Blue.. Red Notice only... CP Hyd in phone tapping case... *కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,సిపి* ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది.. కేసులో కీలక నిందితులు ఇప్పటికే అరెస్టు చేశాం.. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ ని కోరాం.. సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన తర్వాత నిందితులను త్వరగా ఇండియాకి తీసుకువస్తాం.. బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలనుకున్నాం  కానీ బ్లూ కార్నర్ నోటీస్ తో  యు ఎస్ గవర్నమెంట్ వ్యక్తులని మనకి హ్యాండ్ ఓవర్ చేయరు  కాబట్టి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ కి విజ్ఞప్తి చేశాము సిపిఐ డైరెక్టర్ కి పూర్తిగా కేసు వివరాలు అర్థమయ్యాయి  ఈ కేసు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తాం

నాగార్జున ఆవేధన

Image
 నాగార్జున ఆవేధన

వరంగల్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై తుపాకీ కలకలం

Image
 *వరంగల్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై తుపాకీ కలకలం* వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం జంక్షన్ లో గన్ ను పారేసుకున్నాడు ఓ CRPF కానిస్టేబుల్. ఈ సంఘటన శుక్ర వారం ఉదయం వెలుగులోకి వచ్చింది.  వరంగల్ ఎంజీఎం జంక్షన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న బెటాలియన్ ను తరలించే క్రమంలో రోడ్డు పైన గన్ పడిపోయినట్టు తెలుస్తుంది..ఆ గన్ ను గుర్తించిన వరంగల్ మహానగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు.. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.  ఆ తుపాకీని వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ కు అందించాడు వరంగల్ మహా నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు. ఇక తుపాకీ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు  వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది...

Demolition of N Convention in Madhapur has started.

Image
 Hyderabad:  Demolition of N Convention in Madhapur has started.  Officials are demolishing the N convention of hero Nagarjuna.  It is alleged that the Tammidi pond was occupied and built. Complaint to Hydra that three and a half acres of land was occupied and the convention was built. హైదరాబాద్:  మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభమైంది హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను అధికారులు కూల్చివేస్తున్నారు తమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపించారు. మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు.

నేటి నుంచి విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి వేడుకలు

Image
 నేటి నుంచి విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి వేడుకలు విశ్వహిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయ్యాయని.. ఈ సందర్భంగా షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నరసింహమూర్తి, కార్యదర్శి శ్రీ లక్ష్మీనారాయణ తెలియజేశారు. 1964 సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ముంబాయి సమీపంలోని సాందీపని ఆశ్రమంలో విశ్వహిందూ పరిషత్ ను స్థాపించారని పేర్కొన్నారు. RSS సెకండ్ చీఫ్ శ్రీ గురూజీ స్థాపించిన తమ సంఘం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, చరిత్రలో నిలిచిపోయే అయోధ్య వంటి భారీ ఉద్యమాలు చేపట్టి, విజయం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. 1964 నుంచి 2024 వరకు ఆరు దశాబ్దాల కాలంలో తమ సంస్థ హిందూ సమాజ హితం కోసం పనిచేస్తూ వస్తోందని వివరించారు. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ నేతలు నరసింహ మూర్తి, లక్ష్మీనారాయణ ప్రకటన విడుదల చేశారు. 2024 శ్రీకృష్ణ పురస్కరించుకొని ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 1వ తారీకు వరకు వారం రోజులపాటు విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలలో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల, ఆపై స్థాయి కేంద్రాలల

Bhupathi-Times-e-paper-24-8-2024

Image
  Bhupathi-Times- e-paper-24-8-2024

నాంపల్లి లో ఏసీబీ ట్రాప్

Image
 హైదరాబాద్ : నాంపల్లి లో ఏసీబీ ట్రాప్ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి. 🔥🔥 అబిడ్స్ లో మహిళా CTO ఏసీబీ ట్రాప్..

జర్నలిస్టుల గొంతుకగా నిలబడతా -ఎమ్మెల్సి అమెర్ అలీ ఖాన్*

Image
 *జర్నలిస్టుల గొంతుకగా* *నిలబడతా*  *-ఎమ్మెల్సి అమెర్ అలీ ఖాన్* హైదరాబాద్:ఆగస్టు23ఓ పత్రికా సంపాదకుడిగా జర్నలిస్టుల కష్ట సుఖాలపై తనకు ఎంతో అవగాహన ఉందని, చట్టసభలో వారి గొంతుకగా నిలబడతానని ఎమ్మెల్సి, సియాసత్ ఉర్దూ దినపత్రిక సంపాదకులు అమెర్ అలీ ఖాన్ భరోసా ఇచ్చారు. తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఇటీవల ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో శుక్రవారం నాడు బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ)ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దాదాపు యాభై ఏళ్లుగా తమ కుటుంబానికి ఈ యూనియన్ తో సంబంధం ఉందని, నాడు తన తాత ఆబిద్ అలీ ఖాన్, తండ్రి జహేద్ అలీ ఖాన్, నేడు తాను యూనియన్ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. జర్నలిస్టులకు ఎలాంటి ఆపదవచ్చినా తనవంతు చేయూత అందిస్తానని అమెర్ అలీ ఖాన్ హామీ ఇచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ మాట్లాడుతూ, సియాసత్ పత్రికా వ్యవస్థాపకులు ఆబిద్ అలీ ఖాన్ ఉమ్మడి రాష్ట్రంలోని తమ ఏపీయూ