బిజెపి లో చేరిన రిటైర్డ్ ఇన్కమ్ అసిస్టెంట్ కమిషనర్ మోహన్ రాథోడ్


 


రిటైర్డ్ ఇన్కమ్ అసిస్టెంట్ కమిషనర్ మోహన్ రాథోడ్ కేంద్ర మంత్రి సమక్షం లో భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ సందర్భగా అయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మేడి మరియు రాష్ట్ర అద్యక్షులు మరియు కేంద్ర క్యాబినెట్ మంత్రివర్తులు శీ. జి. కిషన్ రెడ్డి చేయుచున్న అభివృద్ధి పనులు చూసి నేను భారతీయ జనత  పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిననీ, ప్రజాసేవచేయాలనే ఉద్దేశ్యంతో ప్రజలకు దగ్గరై వారి కష్ట సుఖాలకు నా వంతు కృషి చేసి అధిష్టానానికి, దృష్టికి తీసుకువెళ్ళి  ప్రజలకు మేలు చేస్తానని తెలిపారు. రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి పార్టీ లోకి ఆహ్వానించారనీ తెలిపారు. అయన మాట్లాడుతూ, మా మిత్రులూనీతి రాజేశ్వరరావు ప్రోత్సాహంతో పార్టీలోకి చేరానాని, పార్టీ నిబందనలకు భద్ధుడనై ఉంటానని తెలిపారు. పార్టీలో చేర్చుకున్నందుకు రాష్ట్ర అద్యక్షుల కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నా శక్తి మేరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!