*సేవా భావం ఉన్న వారు కావాలి-కమ్మర్షియల్ వారు వద్దు* - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు పోలిశెట్టి బాలకృష్ణ


 

*సేవా భావం ఉన్న వారు కావాలి-కమ్మర్షియల్ వారు వద్దు* - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు పోలిశెట్టి బాలకృష్ణ

వనపర్తి: 

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పేద ఆర్య వైశ్యులకు అందుబాటులో ఉండాలి. సేవలందించి, ఆర్యవైశ్య సత్రాల్లో తక్కువ రెట్లకు వసతి కల్పించి, సమస్యలపై స్పందించే వారు తెలంగాణ అధ్యక్షులుగా ఉండాలి. సత్రాలు వ్యాపారంగా మారాయి.సెల్ ఫోన్ చేసే వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. సేవా భావం ఉండాలి. తెలంగాణలో సభ్యత్వాలు చేయించి ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయాలి. అందరి సహకారం, ప్రజా ప్రతినిధుల సహకారం అవసరం ఉన్నపుడు వాడుకోవాలి 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!