Posts

Showing posts from August, 2024

హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక

Image
 హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక హైద్రాబాద్ (గూడాచారి):  హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో తేది. 01-09-2024 ఆదివారం రోజున ఉ॥ 10 గం॥లకు వైశ్య హాస్టల్ ఆడిటోరియం, కాచీగూడ, హైదరాబాద్ నందు ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక నిర్వహించబడునని, అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్త తెలిపారు. వివాహము చేసుకోదలచిన అవివాహిత ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పై వధూవరుల పరిచయ వేదికలో పాల్గొని వారి జీవిత భాగస్వాములను ఎన్నుకోగలరని కోరుచున్నాము. ఈ కరపత్రాన్ని యితర వైశ్య సోదరులకిచ్చి ఎక్కువ మంది ఈ వేదికలో పాల్గొనుటకు దోహదమివ్వగలరని కోరుచున్నామని,  ముఖ్యఅతిధి గా: అమరవాది లక్ష్మీనారాయణ గుప్త తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రానున్నారని తెలిపారు. అధ్యక్షులు: సరాబు లక్ష్మణ్ గుప్త 25.9246575142 ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేషన్ : రేపాక వెంకటేశ్వర్లు 5.9848489118 ప్రధాన కార్యదర్శి : కటకం శివ కుమార్ గుప్త 5. 7396061945 అదనపు ప్రధాన కార్యదర్శి : కొక్కొళ్ళ సత్యం గుప్త సెల్ 9440832239 కోశాధికారి: లింగ ప్రకాష్ 5. 9848131815 సహాయ కోశాధికారి : చింతలఘట్ శ్రీరాం గుప్త సెల్ 98493618

చిన్న పత్రికల సమస్య లను రాష్ట్ర ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకెళ్దాం - టిఎస్ఎంఎన్ ఎం ఏ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు

Image
 చిన్న పత్రికల సమస్య లను రాష్ట్ర ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకెళ్దాం   టిఎస్ఎంఎన్ ఎం ఏ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు    రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో నిర్ణయం  ( హైదరాబాద్ )  చిన్న పత్రికల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మీడియా అకాడమీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేలా సమిష్టిగా కృషి చేద్దామని తెలంగాణ చిన్న మధ్య తరహా అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు అభిప్రాయపడ్డారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలే ఈ ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికల గ్రేడింగ్, పెండింగ్ బిల్లులు, అక్రిడి టేషన్ ల కేటాయింపు అంశాలను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. చిన్న పత్రికల ఎడిటర్లందరూ ఐక్యమత్యంతో ఉంటేనే సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సంద

Bhupathi-Times-e-paper-31-08-2024

Image
 Bhupathi-Times-e-paper-31-08-2024

బఫ్ఫార్ జోన్, FTL అంటే ఏంటి... హైడ్రా అంటే ఏమిటి? అక్కడ ఎందుకు కట్టడాలు కూలుస్తున్నారు*

Image
 *బఫ్ఫార్ జోన్, FTL అంటే ఏంటి... హైడ్రా అంటే ఏమిటి? అక్కడ ఎందుకు కట్టడాలు కూలుస్తున్నారు*  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు,కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగులపై హైడ్రా దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో బఫర్ జోన్, ఫ్టల్, హైడ్రా అనే పదాలు తరుచూ వార్తల్లో వినిపించడం తో పాటుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ బఫర్ జోన్ మరియు FTL అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం! *ఎఫ్‌టీఎల్(FTL) అంటే...* ఎఫ్‌టీఎల్ అనగా ఫుల్ ట్యాంక్ లెవల్. ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసి ఫుల్ ట్యాంక్ లెవల్ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో చెరువులో పూర్తిగా నీళ్లు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో ఎఫ్‌టీఎల్‌ తెలియజేస్తుంది. *బఫర్ జోన్* రెండూ లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. చెరువు లేదా ఏదైనా నీటి వనరు యెక్క పరిధిని బట్టి కొంత దూరం వరకు బఫర్ జోన్ ఉంటంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్‌టీఎల్ మరియు బఫర్ జోన్‌లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. బఫర్ జోన్ యెక్

సెల్ఫీ దిగబోతు జారి వేములపల్లి బ్రిడ్జి వద్ద కాలు జారి సాగర్ ఎడమ కాలువ లో పడిన మహిళ ను కాపాడిన స్థానికులు

Image
 సెల్ఫీ దిగబోతు జారి వేములపల్లి బ్రిడ్జి వద్ద కాలు జారి సాగర్ ఎడమ కాలువ లో పడిన మహిళ ను కాపాడిన స్థానికులు

Bhupathi-Times-e-paper-30-08-2024

Image
 Bhupathi-Times-e-paper-30-08-2024

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ని కో ఆపరేట్ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు

Image
 మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ని కో ఆపరేట్ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాస్ రాజు రూ. లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. దీంతో జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం లోని జిల్లా సహకార అధికారి కార్యాలయానికి అతడిని తరలించి తనిఖీలు నిర్వహిస్తున్నారు

Bhupathi-Times-e-paper-29-08-2024

Image
 Bhupathi-Times-e-paper-29-08-2024

RACHAKONDA COMMISSIONARATE LIMITS , INSPECTOR & SI'S TRANSFER

Image
RACHAKONDA COMMISSIONARATE LIMITS , INSPECTOR & SI'S TRANSFER.  

హైదరాబాద్ చేరుకున్న కవిత, కె టి ఆర్...

Image
  హైదరాబాద్ చేరుకున్న కవిత, కె టి ఆర్..

ఓయో రూమ్‌లో హిడెన్ కెమెరా..

Image
ఓయో రూమ్‌లో హిడెన్ కెమెరా.. జంటల వీడియోలు తీస్తున్న నిర్వాహకుడు శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాహకం. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరా ఏర్పాటు చేసిన హోటల్ నిర్వాహకుడు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల ఏకాంత వీడియోలు తీసి బెదిరింపులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ జంట.. సీసీ కెమెరాలు స్వాధీనం. నిందితుని అదుపులోకి తీసుకొని.. రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

Bhupathi-Times-e-paper-28-08-2024

Image
 Bhupathi-Times-e-paper-28-08-2024

Bhupathi-Times-e-paper-27-08-2024

Image
 Bhupathi-Times-e-paper-27-08-2024

నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి.

Image
 నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి.  18చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక.  పలువురు విఐపి లతో టు పాటు రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జాలపై కూల్చివేతలు.  18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని కాపాడిన హైడ్రా.  నంది నగర్ లో ఎకరం స్థలాన్ని కబ్జాకార నుంచి కాపాడిన హైడ్రా.  లోటస్ పాండ్ లో పార్కు కాంపౌండ్ వాల్ కబ్జా చేసిన దానిని కాపాడిన హైడ్రా.  మనసురాబాద్ సహారా ఎస్టేట్లో కబ్జాలు కూల్చివేత.  ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా కూల్చివేత  మిథాలీ నగర్ లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా  బి జె ఆర్ నగర్ లో నాలా కబ్జా నుంచి కాపాడిన హైడ్రా.  గాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం కూల్చివేత.  గాజుల రామారావు భూదేవి హిల్స్ లో చెరువు ఆక్రములను చేసిన బోనాలు కూల్చివేత.  బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేత  చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసిన హైడ్రా  నందగిరి హిల్స్లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేత  నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు.

వామ్ గ్లోబల్ కన్వెన్షన్ 2024 కు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మంత్రి టి. జి. భరత్

Image
  వామ్ గ్లోబల్ కన్వెన్షన్ 2024 కు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మంత్రి టి. జి. భరత్  హైద్రాబాద్: (గూఢచారి ప్రతినిధి) : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆబుదాబిలో నిర్వహిస్తున్న గ్లోబల్ కన్వెన్షన్ 2024 సెప్టెంబర్ 15 కొరకు ఎన్నో ఏర్పాట్లు చేయబడుచున్నవని, వ్యామ్ దుబాయ్ నాయకులు, అబుదాబి నాయకులు రేయింబవళ్లు కష్టపడి ఎన్నో రకాలుగా విచ్చేసిన అతిథులకు ఇబ్బందులు కలగకుండా వసతి గాని భోజనాలు కానీ ఏర్పాట్ల విషయంలో రాజీ పడకుండా ప్రయత్నిస్తున్నారనిజాని, ఇట్టి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మాత్యులు టి జి భరత్ ముఖ్యఅతిథిగా విచ్చేయడానికి అంగీకరించారని ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ఛైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ కూడా విచ్చేయుచున్నారని మీడియా కమిటీ చైర్మన్ కౌటికె విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతోమంది ప్రముఖ వైశ్యుల ప్రసంగాలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో రకాల తీర్మానాల కొరకు ప్రతిరోజు కూడాను ప్రయత్నాలు జరుగుచున్నవని, కార్యక్రమ నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఎంతో పగడ్బందీగా నిర్వహించడానికి భారతదేశంలోనే ప్రముఖ ఈవెంట్ ప్లానర్

Bhupathi-Times-e-paper-25-08-2024

Image
 Bhupathi-Times-e-paper-25-08-2024

Not Blue.. Red Notice only... CP Hyd in phone tapping case...

Image
Not Blue.. Red Notice only... CP Hyd in phone tapping case... *కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,సిపి* ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది.. కేసులో కీలక నిందితులు ఇప్పటికే అరెస్టు చేశాం.. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ ని కోరాం.. సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన తర్వాత నిందితులను త్వరగా ఇండియాకి తీసుకువస్తాం.. బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలనుకున్నాం  కానీ బ్లూ కార్నర్ నోటీస్ తో  యు ఎస్ గవర్నమెంట్ వ్యక్తులని మనకి హ్యాండ్ ఓవర్ చేయరు  కాబట్టి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ కి విజ్ఞప్తి చేశాము సిపిఐ డైరెక్టర్ కి పూర్తిగా కేసు వివరాలు అర్థమయ్యాయి  ఈ కేసు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తాం

నాగార్జున ఆవేధన

Image
 నాగార్జున ఆవేధన

వరంగల్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై తుపాకీ కలకలం

Image
 *వరంగల్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై తుపాకీ కలకలం* వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం జంక్షన్ లో గన్ ను పారేసుకున్నాడు ఓ CRPF కానిస్టేబుల్. ఈ సంఘటన శుక్ర వారం ఉదయం వెలుగులోకి వచ్చింది.  వరంగల్ ఎంజీఎం జంక్షన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న బెటాలియన్ ను తరలించే క్రమంలో రోడ్డు పైన గన్ పడిపోయినట్టు తెలుస్తుంది..ఆ గన్ ను గుర్తించిన వరంగల్ మహానగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు.. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.  ఆ తుపాకీని వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ కు అందించాడు వరంగల్ మహా నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు. ఇక తుపాకీ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు  వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది...

Demolition of N Convention in Madhapur has started.

Image
 Hyderabad:  Demolition of N Convention in Madhapur has started.  Officials are demolishing the N convention of hero Nagarjuna.  It is alleged that the Tammidi pond was occupied and built. Complaint to Hydra that three and a half acres of land was occupied and the convention was built. హైదరాబాద్:  మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభమైంది హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను అధికారులు కూల్చివేస్తున్నారు తమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపించారు. మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు.

నేటి నుంచి విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి వేడుకలు

Image
 నేటి నుంచి విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి వేడుకలు విశ్వహిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయ్యాయని.. ఈ సందర్భంగా షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నరసింహమూర్తి, కార్యదర్శి శ్రీ లక్ష్మీనారాయణ తెలియజేశారు. 1964 సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ముంబాయి సమీపంలోని సాందీపని ఆశ్రమంలో విశ్వహిందూ పరిషత్ ను స్థాపించారని పేర్కొన్నారు. RSS సెకండ్ చీఫ్ శ్రీ గురూజీ స్థాపించిన తమ సంఘం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, చరిత్రలో నిలిచిపోయే అయోధ్య వంటి భారీ ఉద్యమాలు చేపట్టి, విజయం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. 1964 నుంచి 2024 వరకు ఆరు దశాబ్దాల కాలంలో తమ సంస్థ హిందూ సమాజ హితం కోసం పనిచేస్తూ వస్తోందని వివరించారు. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ నేతలు నరసింహ మూర్తి, లక్ష్మీనారాయణ ప్రకటన విడుదల చేశారు. 2024 శ్రీకృష్ణ పురస్కరించుకొని ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 1వ తారీకు వరకు వారం రోజులపాటు విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలలో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల, ఆపై స్థాయి కేంద్రాలల

Bhupathi-Times-e-paper-24-8-2024

Image
  Bhupathi-Times- e-paper-24-8-2024

నాంపల్లి లో ఏసీబీ ట్రాప్

Image
 హైదరాబాద్ : నాంపల్లి లో ఏసీబీ ట్రాప్ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి. 🔥🔥 అబిడ్స్ లో మహిళా CTO ఏసీబీ ట్రాప్..

జర్నలిస్టుల గొంతుకగా నిలబడతా -ఎమ్మెల్సి అమెర్ అలీ ఖాన్*

Image
 *జర్నలిస్టుల గొంతుకగా* *నిలబడతా*  *-ఎమ్మెల్సి అమెర్ అలీ ఖాన్* హైదరాబాద్:ఆగస్టు23ఓ పత్రికా సంపాదకుడిగా జర్నలిస్టుల కష్ట సుఖాలపై తనకు ఎంతో అవగాహన ఉందని, చట్టసభలో వారి గొంతుకగా నిలబడతానని ఎమ్మెల్సి, సియాసత్ ఉర్దూ దినపత్రిక సంపాదకులు అమెర్ అలీ ఖాన్ భరోసా ఇచ్చారు. తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఇటీవల ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో శుక్రవారం నాడు బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ)ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దాదాపు యాభై ఏళ్లుగా తమ కుటుంబానికి ఈ యూనియన్ తో సంబంధం ఉందని, నాడు తన తాత ఆబిద్ అలీ ఖాన్, తండ్రి జహేద్ అలీ ఖాన్, నేడు తాను యూనియన్ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. జర్నలిస్టులకు ఎలాంటి ఆపదవచ్చినా తనవంతు చేయూత అందిస్తానని అమెర్ అలీ ఖాన్ హామీ ఇచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ మాట్లాడుతూ, సియాసత్ పత్రికా వ్యవస్థాపకులు ఆబిద్ అలీ ఖాన్ ఉమ్మడి రాష్ట్రంలోని తమ ఏపీయూ

మహిళ జర్నలిస్టుల పై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి: డిజిపికి ఫిర్యాదు చేసిన TUWJ.

Image
 *మహిళ జర్నలిస్టుల పై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి: డిజిపికి ఫిర్యాదు చేసిన TUWJ.*  Hyderabad  నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లి, వెల్దండ గ్రామాల్లో నిన్న మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డిల పై దాడి చేసి కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కొని, పోలీసు స్టేషన్ లోనే పోలీసుల ముందే దాడికి యత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. రుణమాఫీ పై గ్రౌండ్ రిపోర్టుకు వెళ్లిన మహిళ జర్నలిస్టుల పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని డీజీపీకి వివరించాము. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డీజీపీని కోరాము. ఈ అంశంపై స్పందించిన డిజిపి జితేందర్ ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేదిలేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డిజిపిని కలిసిన వారిలో  టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రమణ కుమార్, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయు సభ్యుడు అవ్వారి భాస్కర్, మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డి, పలువురు జర్నలిస్టు సంఘం నా

ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ

Image
 ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ హైదరాబాద్, (గూఢచారి): హైదరా బాద్ వనస్థలి పురంలోని సరూర్ నగర్ విద్యుత్ శాఖ డీఈ రామ్మోహన్ రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికా రులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆటోనగర్లోని డీఈ కార్యాల యంలో గురు వారం విద్యుత్ శాఖ డీఈ (టెక్నికల్) రామ్మోహన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా ఆగపల్లి గ్రామంలో ఓ వెంచర్లో విద్యుత్ స్తంభా లను షిఫ్టింగ్, 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, కేవీ లైన్స్ నుంచి 11కేవీ లైన్స్ మార్చడానికి వెంచర్ యజమాని డీఈ రామ్మోహనన్ను సంప్ర దించాడు. ఇదివరకే సదరు వెంచర్ యజమాని ఆన్లైన్లో దరఖాస్తు చేసు కున్నాడు. అయితే అది అప్రూవల్ చేసి పని ప్రారంభించడానికి రూ.50 వేలు ఇవ్వాలని డీఈ రామ్మోహన్ డిమాండ్ చేశాడు. కాగా రూ. 50వేలు ఇవ్వలేనని, రూ. 18వేలు ఇస్తానని వెంచర్ యజమాని తేల్చిచెప్పడంతో అందుకు డీఈ అంగీ కరించాడు. లంచం మొత్తాలు ఇస్తే పని ప్రారంభిస్తానని చెప్పడంతో వెంచర్ యజమాని(బాధితుడు) నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. దీంతో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ పరిధిలోని ఆపరేషన్స్ విభాగం కింద ఉన్న సూపరింటెండెంట్ ఇంజ

గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..

Image
  గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..  17 మంది విదేశీ యువతిలను పట్టుకున్న పోలీసులు.  విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా పట్టివేత  అన్ లెన్ వెబ్ సైట్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా  గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు.. కొండాపూర్ ఒక ఇండిపెండెంట్ హౌస్ లో వ్యభిచారం  కెన్యా కి చెందిన 14 మంది, ఉగాండా కి చెందిన ఇద్దరు, టాంజానియా దేశానికి ఒకరు అరెస్ట్..  నిర్వాహకుడు శివ కుమార్ తో పాటు ఇద్దరు విటులను అరెస్టు  లోకాంటో వెబ్సైట్ లో యువతుల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్న నిర్వాహకుడు శివకుమార్.... గత కొన్నేళ్ల నుంచి విదేశీయువతులతో వ్యభిచార నిర్వహిస్తున్న శివకుమార్.

రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ )ను తక్షణమే పూర్తి చేయాలి

Image
     రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ )ను తక్షణమే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు.       బుధవారం అయన తన చాంబర్లో రైస్ మిల్లర్లతో వాన కాలం ,గత యాసంగి సిఎంఆర్ పై సమీక్ష నిర్వహించారు.         గత వానాకాలానికి సంబంధించి 71% సీఎంఆర్ పూర్తి చేయడం జరిగిందని, తక్కిన 29 శాతాన్ని రైస్ మిల్లర్లు రోజువారి నిర్దేశించిన ప్రకారం సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని అన్నారు. ఇందుకుగాను ప్రతిరోజు సీఎంఆర్ డెలివరీ చేయాలని అన్నారు.యాసంగికి సంబంధించిన 54% సీఎంఆర్ పూర్తి కాగా, తక్కిన వి డెలివరీ చేయడం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ,రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ను సెప్టెంబర్ లోగా పూర్తి చేయాలని అన్నారు       జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నాగేశ్వరరావు, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ,రైస్ మిల్లర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు ____________________________________  జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్

Image
*Breaking News :* చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ 70 మంది విద్యార్థులకు అస్వస్థత.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై వేటు వేసిన మల్టీ జోన్ -11 ఐజిపి శ్రీ వి .సత్యనారాయణ

Image
  తేది: 21-08-2024. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై వేటు వేసిన మల్టీ జోన్ -11 ఐజిపి వి .సత్యనారాయణ ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లా మరియు ఆలంపూర్ సమీపంలోని ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, కర్నూలు జిల్లాకు చెందిన కొంత మంది పేకాట రాయుళ్లు భారీ స్థాయిలో పేకాట ఆడుతుండగా, జిల్లా పోలీస్ బృందం దాడి చేసి వారిని పట్టుకుంది. ఆ పేకాట దాడిలో వచ్చిన ఆరోపణల మేరకు, ఎస్పీ జోగులాంబ గద్వాల్  శ్రీనివాస్ రావు మరియు ఇతర అధికారులతో ఎంక్వయిరీ చేయించిన తర్వాత, ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలకు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీజోన్ -11 శ్రీ వి. సత్యనారాయణ ఉపక్రమించారు. వీరిలో జోగులాంబ గద్వాల్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిఐ జములప్ప, మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట ఎస్సై విక్రం పేకాట రాయుళ్లతో పరోక్ష సంబంధాలు ఉన్నట్లు, అలాగే ఉండవల్లి ఎస్సై శ్రీనివాసులు తన పోలీస్ స్టేషన్ పరిధిలో అంత పెద్ద ఎత్తున పేకాట జరుగుతున్నప్పటికీ, దానిపై జిల్లా పోలీస్ పార్టీ దాడి చేసేవరకు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది. అందువల్ల, ఈ ముగ్గురు అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించి వి ఆర్ లో పెట్టడం జరిగింది, వారిపై కఠి

ఐక్యతతోనే చిన్న పత్రికల మనుగడ - యూసుఫ్ బాబు, దాస్ యం

Image
 ఐక్యతతోనే చిన్న పత్రికల మనుగడ  సమస్యల సాధనకు కృషి  టీఎస్ఎండిపిఏ విలీనం   యూసుఫ్ బాబు, దాస్ యం  నల్గొండ, గూఢచారి ప్రతినిధి: ఐక్యతతోనే చిన్న పత్రికల మనుగడ సాధ్యమని తెలంగాణ చిన్న మధ్యతరహా దిన మాస పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, తెలంగాణ చిన్న మధ్యతరహా దిన, పిరియాడికల్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగిలు అన్నారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో సంఘం గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనం అధ్యక్షతన జరిగిన తెలంగాణ చిన్న మధ్యతరహా దిన, పిరియాడికల్స్ సంఘం లీడర్స్ మీట్ కు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. చిన్న మధ్యతరహా పత్రికల కొత్త ఎంపానల్ మెంట్, అక్రిడి టేషన్, అప్ గ్రేడ్, ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యల సాధనకు సమిష్టి కృషి చేద్దామన్నారు. దిన పత్రికలకు ప్రతి నెల రెగ్యులర్ యాడ్స్ కు తోడు మ్యాగజైన్స్ కూడా వచ్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పెండింగ్ బిల్లుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 2018 తదుపరి దిన పత్రికల అప్ గ్రేడ్ పెండింగ్ ఉందని, ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్క రించేందుకు ప్రణాళిక

వర్షాల కారణంగా జిల్లాలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించారాదు - జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

Image
 వర్షాల కారణంగా  జిల్లాలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం  సంభవించారాదు. @ పారిశుధ్య లోపం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగ రాదు. @ గురువారం వరకు జ్వర సర్వే పూర్తి చేయాలి. @ ఈ వారం చివరికి  మొక్కలు నాటడాన్ని పూర్తిచేయాలి--జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి          భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎలాంటింప్రాణ నష్టం,ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు  చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.                   మంగళవారం  ఆయన జిల్లా, మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.        మున్సిపల్ కమిషనర్లు,ఎంపీడీవోలు వారి పరిధిలో  వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను తక్షణమే గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని , మనుషులు, జంతువులకు ఎలాంటి  ప్రాణ హాని జరగకుండా చూడాలని, అలాగే ఆస్తి నష్టం జరగకుండా చూడాలని,  పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఎవరు నివాసం ఉండకుండా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని,   కంచె లేని ట్రాన్స్ఫార్మర్లు,పడిపోయిన ,వంగిపోయిన,,తుప్పుపట్టిన విద్యుత్ స్తంభాల  వల్ల షార్ట్ సర్క్యూట్ వంటివి జరిగి ప్రమాదం

ఫోటో గ్రాఫర్ల సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి

Image
  ఫోటో గ్రాఫర్లు విధి నిర్వహాణలో అనేక ఇబ్బందులు పడుతున్నారని తప్పకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు మీ మంత్రిగా హామీ ఇస్తున్నానని, మీ సమస్యల విషయంలో ప్రభుత్వం సానుకూలతతో ముందుంటుందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సోమవారం మాధాపూర్ లోని ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఎంపిక చేసిన ఉత్తమ ఫోటోగ్రాఫర్లను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి.. ఏదైనా ఫోటోలో జీవం ఉట్టిపడాలంటే ఫోటోగ్రాఫర్ ఎంతో డెడికేషన్ తో కళాత్మకతతో కూడిన ఆలోచన చేయాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తే 101 మంది ఫోటో జర్నలిస్టులు 900 ఫోటోలు పంపించారని ఈ ఫోటోలన్ని ఒకదాన్ని మించి మరొకటి ఉందని ప్రశంసించారు. మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం అని ప్రజలు భావించారు.  ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన రెండో రోజు నుంచే ప్రభుత్వం అభయహస్తం హామీలను అమలు చేస్తుంటే వాటిపట్ల ప్రజా స్పందన ఫోటో గ్రాఫర్లు క్యాప్చర్ చేస్తున్నార

చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

Image
 నల్లగొండ పట్టణం లో నీ స్థానిక *చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ లో* ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు *నల్గొండ పట్టణ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వర్ రావు  ఆధ్వర్యం లో చారుమతి చైల్డ్ కేర్ లోని చిన్నారులతో కలిసి రక్షాబంధన్ కార్యక్రమం లో పాల్గొన్నారు* ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణం లోని సోదరి సోదర మానవులందరికీ ముందు గా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపి అందరూ కూడా సోదర భావం తో మెలగాలని ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని కోరుతూ ఆశ్రమం లోని చిన్నారులతో రాఖీ కట్టించు కొని వారికి స్వీట్స్ ,ప్రూట్స్ ఆందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ సంస్కృతి పాఠశాల వ్యవహర్త చర్లపల్లి గణేష్, పిల్లలమర్రి .మురళీ, ఎర్రబోతు వినీత్ రెడ్డి,సాయి చంద్ రెడ్డి,గజ్జి జీవన్.నాగరాజు,చారుమతి మేనేజర్ శ్రీలత  తదితరులు పాల్గొన్నారు....

ఆర్య వైశ్యులను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకే అబుదాబిలో గ్లోబల్ కన్వెన్షన్ - కౌటికె విఠల్ మీడియా కమిటీ చైర్మన్

Image
 ఆర్య వైశ్యులను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకే అబుదాబిలో గ్లోబల్ కన్వెన్షన్ - కౌటికె విఠల్ మీడియా కమిటీ చైర్మన్ హైద్రాబాద్ (గూఢచారి) 19-8-2024 ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్యులను ఒక వేదికపైకి తీసుకువచ్చి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అయిన అబుదాబిలో తేదీ 15 సెప్టెంబరు 2024 రోజు భారీ ఎత్తున గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు మీడియా కమిటీ చైర్మన్ కౌటికె విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించే ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలని కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు ప్రపంచ ఆర్య వైశ్య మహా సభకు 20 రాష్ట్రాలలో విభాగాలు ఉన్నాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించాయని, అలాగే ప్రపంచవ్యాప్తంగా 55 దేశాలలో కూడా విభాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశం అబుదాబి నేషనల్ Theater లో జరుగనుందని, ఈ కార్యక్రమానికి మినిస్టర్లు, సినీ కళాకారులు, మరియు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, పాటలు కూడా వినోదాన్ని కలిగించేలా ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. సెప్టెంబర్ 12, 13, 14 తేదీలలో టూర్స్ ప

సత్రం ఎన్నికలు ప్రజాస్వామ్యమా? షరా మామూలేనా?

Image
  సత్రం ఎన్నికలు ప్రజాస్వామ్యమా ? షరా మామూలేనా? హైద్రాబాద్:  సత్రం ఎన్నికల ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్నాయని, దాదాపు 10 పత్రికలలో ఎన్నికల నోటిఫికేషన్ పబ్లిష్ అయింది. ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతాయని భావించి గూఢచారి లో కూడా అడ హాక్ కమిటీ కోఆర్డినేటర్ పంపిన ప్రెస్స్ నోట్ ను పబ్లిష్ చేశాం. కాని షరా మామూలే? గా ముగిస్తున్నట్లు తెలియ వచ్చింది. నామినేషన్ పత్రాలు ఇవ్వడం దగ్గర నుండి విత్ డ్రా వరకు అన్ని ట్లో షరా మామూలే? ఈ నెల 10వ తేదిన నామినేషన్ పత్రాలు ఇష్యూ చేస్తామని ఎన్నికల అధికారి ఎలెక్షన్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 10వ తేదిన నామినేషన్ పత్రాలు 41 మంది దాదాపు 135 నామినేషన్ పత్రాలు ఇష్యూ చేసినట్లు అడ హాక్ కమిటీ కోఆర్డినేటర్  ఇచ్చిన వివరాల ప్రకారం గూఢచారి లో న్యూస్ పబ్లిష్ చేసాము. ఆ తర్వాత నే అంత షరా మామూలే? గా జరిగినట్లు సమాచారం. 16వ తేదిన కూడా నామినేషన్ పాత్రలు ఇస్తున్నారని తెలిసి ఎన్నికల అధికారిని మరియు అడ హాక్ కమిటీ కోఆర్డినేటర్ ను ఫోన్ ద్వారా వివరణ కొరాము అందుకు 17వ తేది సాయంత్రం 5 వరకు ఇస్తామని వివరణ ఇచ్చారు. అదికూడా పబ్లిష్ చేసాము. అసలు ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోడానికి స్

వామ్ గ్లోబల్ కన్వెన్షన్ 2024 కు మీడియా కమిటీ చైర్మన్ గా కౌటెకె విఠల్

Image
 వామ్ గ్లోబల్ కన్వెన్షన్ 2024 కు మీడియా కమిటీ చైర్మన్ గా కౌటెకె విఠల్ హైద్రాబాద్:  అబు దాబి (యూఏఈ) లో సెప్టెంబరు 15న 2024లో జరిగే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్ -2024 కు మీడియా కమిటీ చైర్మన్ గా కౌటెకె విఠల్ ను వామ్ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ ప్రకటించారు. 

ఎన్నికల ప్రక్రియ ప్రారంభం - కాశి సత్రం ఎన్నికల అధికారి

Image
 ఎన్నికల ప్రక్రియ ప్రారంభం - కాశి సత్రం ఎన్నికల అధికారి  హైద్రాబాద్: గూఢచారి, 16-8-2024,   కాశి అన్నపూర్ణ వాసవి ఆర్య వైశ్య వృద్దాశ్రమం మరియు నిత్యన్న సత్రం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యిందని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ రోజు నామినేషన్లు తీసుకోవడం ప్రారంభమైందని రేపు సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆమె తెలిపారు. ఆగస్టు 18వ తేదీ స్క్రూట్ని నిర్వహిస్తామని, ఆగస్టు 19 న ఉపసంహరణకు అవకాశం ఉందిని తెలిపారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ లో నామినేషన్ పత్రాలు 10 తేది రోజున 10.30 నుండి ఇస్తామని తెలిపారు. కాని 10 తేది రోజున 10. 30 నుండి నామినేషన్ పత్రాలు ఇవ్వడం ప్రారంభం అని పేర్కొనలేదు. ఈ నామినేషన్ పత్రాల ఇవ్వడం తేదీల్లో నోటిఫికేషన్ లో కొంత గందరగోళం ఉందని పలువురు అనుకుంటున్నారు. ఈ విషయం పై ఎన్నికల అధికారి మాట్లాడుతూ 17వ తేది సాయంత్రం 5వరకు నామినేషన్ పత్రాలు జారీ చేస్తామని తెలిపారు.  నామినేషన్ పత్రాలు ఇవ్వడం 10 తేది నుండి ప్రారంభం అయిన 10 తేది నుండి ఈ రోజు వరకు ఎన్నికల అధికారి హైద్రాబాద్ ఆఫీసు లో ప్రతి రోజు నామినేషన్ పత్రాలు జారీ చేయాలి. మరి ఆఫీసు కు వచ్చి జారీ చేశారా? అనేది ప్రశ్న గా

CYBERABAD SOT MADHAPUR TEAM NABBED 3 DRUG PEDDLERS AND RECOVERED 620 GRAMS OF HEROIN PASTE, WORTH RS 4.34 CRS*

Image
*CYBERABAD SOT MADHAPUR TEAM NABBED 3 DRUG PEDDLERS AND RECOVERED 620 GRAMS OF HEROIN PASTE, WORTH RS 4.34 CRS*   *FACTS OF THE CASE* 👉 *Dinesh Chowdary, R/o Sainikpuri, Ganesh Chowdary & Mangalram both R/o Ghatkesar. Ordered Heroin Paste to their known Drug Supplier by name Savar Jhat N/o Jaitharan Town and paid 48,000/- as a part of payment* 👉 *Savar Jhat came to Hyderabad by Swift dezire Car RJ 36 CB 3448 on 07.08.2024 and handed over 620 grams of Heroin Paste to Mangalram, Dinesh, Ganesh. They decided to setup a team to dispose the Drug needy consumers. In this connection they called known persons Ramesh Chandu and Suresh from Mallep village of Marwadi Jn, Pali dist of Rajasthan. They paid them Rs.7,000/-. They came to Hyderabad and stayed at Room No.314, Maithri hotel at Radhika X Road, ECIL*.   👉 *The above 03 persons met with Ramesh Chand and Suresh at Maithri hotel and discussed how to sell it to needy consumers. Later Dinesh, Ganesh, Prakash and Mangalram proceeded to

తుస్సు మన్న చలో చింతల బస్తీ..... ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Image
  తుస్సు మన్న చలో చింతల బస్తీ..... ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు హైద్రాబాద్, గూఢచారి ప్రతినిధి, 15-8-2024:  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ విముక్తి కొరకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు స్వాతంత్ర దినోత్సవం రోజున తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ విముక్తి కొరకు చలో చింతల బస్తీ తుస్సు మంది. వాట్సాప్ గ్రూప్ లో భారీ ఎత్తున పోస్ట్లు పెట్టీ, వాటి కొరకు తగావులాడుకొన్న వారు కానీ, బీరాలు పలికి మొత్తం మార్పు తెస్తాం, ఎన్నికలు పెట్టిస్థామన్న వారీ లో ఒకరు ఇద్దరు తప్ప ఎవరు రాలేదు. వచ్చిన వారు మాట్లాడలేదు. అంత ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు చెప్పుకుంటున్న మహాసభ పాలకవర్గం మాత్రం ఏమో జరుగవచ్చు, జనం బాగా వస్తారని అని పోలీస్ బందో బస్తు  ఏర్పాటు చేసినట్లు గుసగుసలు. ప్రతి ఏడాది లాగానే జాతీయ పతాకం ఆవిష్కరణ చేసి జాతీయ గీతం ఆలపించి, చాయి, టిఫిన్ చేశారట. మహాసభ విముక్తి వాట్సాప్ గ్రూప్ తో కాదన్న ఓ జర్నలిస్టు.  👇👇 https://www.gudachari.page/2024/07/blog-post_44.html మరి ఎలా జరుగుతుంది విముక్తి అనేదానికి  జవాబు లేని ప్రశ్న గా మిగలకుండా  ఓ 10 మంది ఒకే ఆలోచన ఉన్న వ్యక్తులు ప్రముఖులు, రాజకీయనాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థ ల

ఆర్యవైశ్య సంఘాల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Image
 ఆర్యవైశ్య సంఘాల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నల్గొండ, గూఢచారి, 15-8-2024 ఆర్యవైశ్య సంఘాల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. నల్గొండ వాసవి భవన్ లో నల్గొండ పట్టణ అధ్యక్షుడు యామా మురళీ, రామగిరి వైశ్య భవన్లో జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు వైశ్య ప్రముఖులు హాజరైనారు. Also read 👇  జిల్లా సర్వోత్తముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరం - రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  https://www.gudachari.page/2024/08/blog-post_57.html 👀 https://www.gudachari.page/2024/08/blog-post_0.html