Posts

Showing posts from September, 2024

కీ.శే.సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం పులిహోర పంపిణీ చేసిన అయన కుమారుడు ప్రముఖ న్యాయవాది సోమవరపు సత్యనారాయణ

Image
  కీ.శే.సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం పులిహోర పంపిణీ చేసిన అయన కుమారుడు ప్రముఖ న్యాయవాది సోమవరపు సత్యనారాయణ నల్గొండ,(గూఢచారి):  దివంగత సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం అయన కుమారుడు ప్రముఖ న్యాయవాది సోమవరపు సత్యనారాయణ ఈరోజు నల్గొండలో గణేష్ నిమంజనం సందర్భంగా 250 కిలోల పులిహోరను భక్తులకు ప్రసాదంగా అందచేశారు. 

1వ నెంబర్ గణనాథుని లడ్డు ను 13 లక్షల 50 వేల కు సొంతం చేసుకున్న జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి.

Image
 బ్రేకింగ్... నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఒకటవ నెంబర్ గణనాథుని లడ్డు ను వేలం పాటలో Rs.1350000/- (13 లక్షల 50 వేలు)సొంతం చేసుకున్న నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి...

టంగుటూరి, పసుమర్తి, ఘంటసాల సుభాస్ పై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, FIR నమోదు

Image
 టంగుటూరి రామకృష్ణ, పసుమర్తి మల్లిఖార్జున్, ఘంటసాల సుభాస్ పై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, FIR నమోదు హైద్రాబాద్: గూఢచారి:  అబుదాబి లో జరుగుతున్న ప్రపంచ  "అర్య వైశ్య మహా సభ " కి తీస్కువేళ్తామని పలువురి దగ్గర డబ్బులు వసూలు చేసి, వారి ని మోసం చేసిన నగరంలోని "లోటస్ "!, ట్రావెల్స్ పై కేసు నమోదు, తెలంగాణ, ఆంధ్ర కి చెందిన పలువురికి టోపీ  పెట్టిన లోటస్ ట్రావెల్స్. వివరాలలోకి వెళ్తే  అదిలాబాద్ కు చెందిన మధ్య తరగతికి చెందిన ఆర్య వైశ్యులం. గతకొన్ని రోజుల ముందు MADRAS కు చెందిన టంగుటూరి రామకృష్ణ ఆధ్వర్యం లో నడిపించబడుతున్న ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ (World Arya Vysya Mahasabha (WAM) నుండి పసుమర్తి మల్లికార్జున కలిసి ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ మీటింగ్ ను అభూదాబి లో పెద్దయెత్తున నిర్వహిస్తున్నట్లు గా నిర్వహిస్తున్నట్లు మోసపూరితమైన ప్రకటనలు చేసి, WAM సభ్యత్వం తీసుకుంటే మీరు మీటింగ్ కు రావడానికి అర్హులు అని మమ్మల్ని నమ్మించి. మా దగ్గరనుండి WAM సభ్యత్వ రుసుం పేరిట రు. 2,500/- వాటితో పాటు అభూదాభి మీటింగ్ కొరకు రు. 87,000/- మరియు 5,000/- కాన్ఫరెన్స్ పేరిట మా దగ్గరనుండి వసూలు చేయడం జరి

గణేష్ ఉత్సవాలల్లో భాగంగా హాఫిజ్ పేట లో అన్నదానం చేయించిన ఉప్పల

Image
 *వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు* గణేష్ ఉత్సవాలల్లో భాగంగా హాఫిజ్ పేట లో అన్నదానం చేయించిన ఉప్పల* హాఫిజ్ పేట లోని న్యూ సైబర్ వల్లే గణేష్  ఉత్సవ -2024 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం చేయించిన  TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బుద్ధికి,సిద్ధికి నాధుడని, సకలవిఘ్నాలకు వినాయకుడు అధినాయకుడని, చదువు,జ్ఞానానికి, విజయానికి ప్రతీకగా,సకల కార్యాలను నెరవేర్చే వరసిద్ధి ప్రదాత వినాయకుడన్నారు. వినాయకుని ఆశీస్సులతో  ప్రజలందరూ సుఖ సంతోషాలుతో, ఆరోగ్యాలుతో జీవించాలని, పండుగను  భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శంకర్ రెడ్డి, IVF youth President కట్ట రవి కుమార్ గుప్త  ,IVF Hyderabad PRO  సత్యం , నాగరాజు, పనికుమర్, నాగరాజు శివ, పూర్ణ, నట రాజు  అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పనిరాజ్, కోశాధికారి కృష్ణ, రాజ శ్రీకాంత్ రాహుల్ పటేల్, అశోక్ , మంగేశ్, కృష్ణ రావు తదితరులు పాల్

ఖైర‌తాబాద్ వినాయ‌కుడి నిమ‌జ్జ‌నం మధ్యాహ్నం లోపు పూర్తి -సిపి,సీవీ ఆనంద్*

Image
 *ఖైర‌తాబాద్ వినాయ‌కుడి నిమ‌జ్జ‌నం మధ్యాహ్నం లోపు పూర్తి -సిపి,సీవీ ఆనంద్*  హైద‌రాబాద్ : సెప్టెంబర్ 15 వినాయ‌క చ‌వితి న‌వ‌రాత్రు లు మ‌రో మూడు రోజుల్లో ముగియ‌నున్నాయి. ఈ నెల 17 వ తేదీ మంగళ వారం నాడు  గ‌ణేశ్ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.  ఈ నేప‌థ్యంలో నిమ‌జ్జ‌నం జ‌రిగే ప్రాంతాల్లో ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ట్లు హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ పోలీసు క‌మిష‌ న‌రేట్ల ప‌రిధిలో 25 వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.  హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోనే  వేల మంది పోలీసు బలగాలతో బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ ట్లు తెలిపారు. ఖైరతాబాద్‌ గణేష్‌ నిమజ్జనాన్ని ఈనెల 17 మధ్యాహ్నం 1.30 గంట‌లోపు పూర్తి చేయను న్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు..  ఉదయం 6.30 గంటల వర కు పూజలు ముగించుకుని, నిమజ్జనానికి తరలివెళ్ల‌ను  న్నట్లు తెలిపారు. పోలీసు లు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు సమన్వయం తో కలిసి పనిచేస్తూ ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనాన్ని సకాలంలో పూర్తయ్యేలా చూస్తామ‌ న్నారు...

Bhupathi-Times-e-paper-14-09-2024

Image
 Bhupathi-Times-e-paper-14-09-2024

భారత ఆహార సంస్థ లో స్వచ్ఛతయే సేవ కార్యక్రమం

Image
భారత ఆహార సంస్థ లో స్వచ్ఛతయే సేవ కార్యక్రమం  నల్గొండ, గూఢచారి: భారత ప్రభుత్వ ఆహార, వినియోగ దారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు భారత ఆహార సంస్థ ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ వారి ఆదేశాల మేరకు, భారత ఆహార సంస్థ నల్గొండ డివిజనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 17 తేదీ నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు స్వచ్ఛతయే సేవ కార్యక్రమం నిర్వహించబడుతుందని సంస్థ ఇన్చార్జి డివిజనల్ మేనేజర్ హీరా సింగ్ రావత్ ఒక ప్రకటనలో తెలిపారు.  ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉద్యోగులచే స్వచ్ఛత ప్రతిజ్ఞ, సంస్థ కార్యాలయాలు మరియు డిపొలలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం , స్వచ్చత పరుగు & సఫాయి కార్మికులను గౌరవించడం వంటి కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.  అంతేకాకుండా, సఫాయి కార్మికుల ఆర్థిక ప్రగతి, సామాజిక భద్రతకి తోడ్పడే వివిధ కార్యక్రమాలు కూడా సంబంధిత శాఖల వారి సమన్వయంతో నిర్వహిస్తామని ఆయన వివరించారు. అదే విధంగా, మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు స్వచ్ఛత కోసం వివిధ ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సంస్థ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని వి

కేజీవాల్ కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

Image
 కేజీవాల్ కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో సీబీఐ నమోదు చేసిన కేసులో సీఎం అరవింద్ కేజీవాలు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సమీప భవిష్యత్తులో ట్రయల్ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తారన్న సీబీఐ వాదనలను అంగీకరించలేదు. కేజ్రివాల్ బెయిల్కు అర్హుడని పేర్కొంది. కేసుపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, ఈడీ కేసులోని షరతులే ఇక్కడా వర్తిస్తాయని తెలిపింది.

ఎల్బి నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రైవేటు ఆర్థిక కలాపాలకు ప్రైవేటు సిబ్బంది?

Image
  ఎల్బి నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రైవేటు ఆర్థిక కలాపాలకు ప్రైవేటు సిబ్బంది? హైద్రాబాద్, గూఢచారి: రంగారెడ్డి జిల్లా LB నగర్ లో గల ఒక సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు లో నలుగురు సిబ్బంది తో నిర్వహించాలి. ఓక సబ్ రిజిస్ట్రార్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక అటెన్డర్ తో కొంతమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కార్యకలాపాలు నిర్వహించాలి. దానికి విరుద్ధంగా అక్కడ ఇంకా కొందరు ప్రైవేటు వ్యక్తులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారిని అక్కడి ఆఫీసర్ ప్రైవేటు గా నియమించుకున్నట్లు సమాచారం వారు ఆఫీసు కార్యకలాపాలతో పాటు ప్రైవేటు ఆర్థిక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి.

Bhupathi-Times-e-paper-13-09-2024

Image
 Bhupathi-Times-e-paper-13-09-2024

కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ ) లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయండి - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్

Image
 కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ ) లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయండి - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్  నల్గొండ. 12. 9. 2024        కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ ) లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కోరారు.         గురువారం అయన తన చాంబర్లో 2023- 24 కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) పై రైస్ మిల్లర్లు ,పౌరసరఫరాలు, ఎఫ్ సి ఐ అధికారులతో సమీక్షించారు.       2023 -24 ఖరీఫ్ ,రబికి సంబంధించిన సీఎంఆర్ ను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు గడువు విధించిందని, అయితే గడువు చేరుకునేందుకు 18 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ఈ వారం, వచ్చేవారం సెలవులు ఉన్నందున సెలవు రోజుల్లో సైతం మిల్లర్లు, సిబ్బంది పనిచేసి సిఎంఆర్ లక్ష్యాన్ని సాధించాలని కోరారు. ముఖ్యంగా 2023 ఖరీఫ్ సి ఎం ఆర్ ఏ ఒక్క రేక్ పెండింగ్ లో లేకుండా ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని, రబి సీఎంఆర్ ను 30వ తేదీలోగా చెల్లించాలని కోరారు .ఇందుకు పౌరసరఫరాల అధికారులు ,సిబ్బంది, మిల్లర్లు సమన్వయం చేసుకొని సీఎంఆర్ చెల్లింపును పూర్తిచేశాలా చ

వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం.

Image
వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం.  *కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు* వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం. 70ఏళ్ల వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద వైద్యం.  4.5 కోట్ల కుటుంబాల్లో 6 కోట్ల సీనియర్‌ సిటిజన్లకు లబ్ధి.  ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5లక్షల వరకు వైద్యసాయం.  హైడ్రో పవర్ కోసం రూ. 12,471 కోట్ల కేటాయింపు. 31,359 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం.

గ్లోబల్ కన్వెన్షన్ లో పాల్గొనే ప్రతినిధులందరికీ స్వాగతం తెలిపిన మీడియా చైర్మెన్ కౌటికె విఠల్

Image
  గ్లోబల్ కన్వెన్షన్ లో పాల్గొనే ప్రతినిధులందరికీ స్వాగతం తెలిపిన మీడియా చైర్మెన్ కౌటికె విఠల్ హైద్రాబాద్, గూఢచారి:  ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తరఫున, ఆర్య వైశ్య సమాజంలో ప్రతిష్టాత్మక కార్యక్రమము గ్లోబల్ కన్వెన్షన్,అబుదాబి-2024 కి అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నామనీ మీడియా చైర్మెన్ కౌటికె విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతర్జాతీయ సదస్సు నిజంగా ఒకటి కాని ఒకటి, ఇందులో గొప్ప వ్యాపార సదస్సు, మంత్రముగ్ధం చేసే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలు, వార్తాలేఖ ఆవిష్కరణ, యువజన కార్యక్రమాలు, ప్రతిష్ఠాత్మక అవార్డులు, స్టార్ట్-అప్ అవకాశాలు, వ్యాపార మార్పిడి అవకాశాలు, ప్రదర్శన స్టాళ్లు, లక్కీ డ్రాలు, ప్రముఖులు, వీవీఐపీ లు, టాప్ వ్యాపార నాయకులు మరియు ప్రపంచం నలుమూలల నుండి వామ్ నాయకుల సాన్నిధ్యం ఉంటుందిని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం శ్రేయాస్ మీడియా యొక్క అసాధారణ ప్రదర్శనలను మరియు ప్రముఖ వ్యాఖ్యాతల ద్వారా నిర్వహించబడే కార్యక్రమాలను వాగ్దానం చేస్తుందనీ ఇంకా అనేక విశేషాలు ఉండనున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 15న అబుదాబి, యుఏఈ లో జరగబోయే వామ్ గ్లోబల్ కన్వెన్షన్ కి మీ అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతించడాని

Bhupathi-Times-e-paper-12-09-2024

Image
 Bhupathi-Times-e-paper-12-09-2024

GUDACHARI Sep-2024-e-Magazine

Image
  GUDACHARI Sep-2024-e-Magazine

Bhupathi-Times-e-paper-10--09-2024

Image
 Bhupathi-Times-e-paper-10--09-2024

TPCC అధ్యక్షులుగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
  TPCC అధ్యక్షులుగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త హైద్రాబాద్, గూఢచారి:  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC ) అధ్యక్షులుగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అని ఆయన అన్నారు.

Bhupathi-Times-e-paper-07-09-2024

Image
 Bhupathi-Times-e-paper-07-09-2024

టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
 టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త హైద్రాబాద్, గూఢచారి: టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నియామకం పట్ల TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త శుభాకాంక్షలు తెలిపారు. NSUI రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ గా ఆయన చేసిన సేవలకు పీసీసీ అధ్యక్షుడు గా నియామకం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నూతన TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అని ఆయన అన్నారు.

పీసీసీ ప్రెసిడెంట్ గా బి. మహేష్ కుమార్ గౌడ్‌

Image
 పీసీసీ ప్రెసిడెంట్ గా బి. మహేష్ కుమార్ గౌడ్‌ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గా బి. మహేష్ కుమార్ గౌడ్‌ను నియమించారు.ఈ నియకమం వెంటనే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి. వెనుగోపాల్ పత్రిక ప్రకటనలో తెలిపారు. outgoing PCC అధ్యక్షుడు శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పార్టీ అభివృదికి చేసిన కృషికి అభినందించారు.

విస్కీ ఐస్ క్రీముల గొట్టురట్టు.

Image
 విస్కీ ఐస్ క్రీముల గొట్టురట్టు. • 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ స్వాధీనం. భావితరాలను డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు పీడిస్తున్నాయి. చివరకు పసి మొగ్గలుగా పెరిగి పెద్దగా ఎదిగే చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీమ్ లో ఏకంగా 100 పేపర్ విస్కీ కలిపి ఆకాశాన్ని అంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న ఐస్ క్రీమ్ పార్లర్ ప్రబుద్ధుల తీరును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బయటపెట్టారు. • జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1వన్ అండ్ 5ఫైవ్ లో లో హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ షాపులో విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు. • ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60ml 100 పేపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. • మరో అడుగు ముందుకు వేసిన ఐస్ క్రీమ్ తయారీదారులు ఫేస్ బుక్లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాల్ని జోరు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. • ఇలా ఆఫ్ కేజీ విస్కీ ఐస్ క్రీమ్ లను 23 పీసులను11.5 కేజీల విస్కీ ఐస్ క్రీములను ఎక్సైజ్ సూపర్డెంట్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు బృందం ఈ ఐస్క్రీమ్ లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. • విస్కీతో ఐస్ క్రీమ్లను తయారు చేసిన వ్యక్తుల్లో దయాకర్ రెడ్డి

ఓరుగంటి' ఉద్యమ స్ఫూర్తి మరువలేనిది - త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి

Image
  'ఓరుగంటి' ఉద్యమ స్ఫూర్తి మరువలేనిది - త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి   నల్లగొండ, గూఢచారి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి బీజేపీ బలోపేతానికి ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన వ్యక్తి ఓరుగంటి రాము లు అని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్ లో నిర్వహించిన దివంగత బీజేపీ నేత ఓరుగంటి రాములు ప్రథమ వర్థంతి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా రాములు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ పాత, కొత్త అనే తేడా లేకుండా ప్రజా సమస్యలపై ఓరు గంటి రాములు ఢిల్లీలో కూడా ఆందోళన చేసిన వ్యక్తి అని కొనియాడారు. తాను ఎమ్మెల్యేగా, ఎంపీ గా పోటీ చేసినప్పుడు తన గెలుపు కోసం రాములు ఎంతగానో కృషి చేశారన్నారు. రాములు సంఘ్ కార్యకర్త నుంచి బీజేపీలో సీనియర్ లీడర్గా ఎదిగారని, ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి సఫలీకృతం కాకున్నా పార్టీని గ్రామగ్రామానికి తీసు కెళ్లాడన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ ఓరుగంటి రాములు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రజలు, ధర్మం, హిందూ సమాజ రక్షణ కోసం పాటుపడ్డారన్

Bhupathi-Times-e-paper-06-09-2024

Image
 Bhupathi-Times-e-paper-06-09-2024

*బడి - గుడి రెండు సమానమే - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*

Image
  *బడి - గుడి రెండు సమానమే - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*        "ఉపాధ్యాయులు దేవుళ్ళుగా మారాలి, ఉపాధ్యాయులు పట్టుదలతో పని చేస్తే సమాజానికి ఆణిముత్యాల లాంటి పౌరులను తయారు చేయవచ్చని అన్నారు.." రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.         ప్రజలను తీర్చిదిద్దేందుకు దేవుడు టీచర్లను సృష్టించాడని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.         ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గండమోని మైసయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు          గురువులు దేవునితో సమానమని,  ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతోమంది  ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని మంత్రి అన్నారు. తనకు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినప్పుడు దేవాలయాలను సందర్శించిన అనుభూతి కలుగుతుందని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు కనిపిస్తున్నాయని, కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని

తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవికి నాగవెల్లి ఉపేందర్ రాజినామా

Image
  తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవికి నాగవెల్లి ఉపేందర్ రాజినామా రాజినామా పత్రము యధాతధంగా...  చదవండి *🙏🙏రాజినామా పత్రము🙏🙏* *శ్రీయుత గౌరవనీయులైన గంగాపురం స్థితప్రజ్ఞ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం గారికి.* *విషయం : రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాధ్యత,ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయుట గురించి.* పై విషయాలను సారము మీకు విన్నవించునది నేను అనగా నాగవెల్లి ఉపెందర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిTSCPSEU గత దశాబ్ద కాలంగా పాత పెన్షన్ సాధనకై ఏర్పాటైన మొదటిTCPSEA , తరువాత మన TSCPSEU సంఘంలో మిర్యాలగూడ మండల బాధ్యునిగా పాత పెన్షన్ పునరుద్ధరణకు పోరాటం ప్రారంబించి ఆతరువాత డివిజన్,జిల్లా,నేడు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరకు వివిధ బాధ్యతలలో నా ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలను నా వంతు భాధ్యతగా విజయవంతం చేయడం జరిగింది. ఒక వైపు నల్గొండ జిల్లా వ్యక్తి గా జిల్లా కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర వహిస్తూనే రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వివిధ జిల్లాల కార్యక్రమాలకు హాజరవుతూ రాష్ట్ర స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో శక్తి వ

ఈ నెల 14న MMN ASTRO SEP BUSINESS MEET

Image
 ఈ నెల 14న MMN ASTRO SEP BUSINESS MEET హైద్రాబాద్, (గూఢచారి) 05-09-2024 ఈ నెల 14న సాయంత్రం 5 లకు హైద్రాబాద్ హైటెక్ సిటీ ITC Kohenur లో MMN ASTRO SEP BUSINESS MEET నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మీట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. విజిటర్ ఫీస్ 1499 రూపాయలు నిర్ణయించారు. ఈ మీట్ లో పాల్గొనేవారికి డ్రెస్ కోడ్ Suit/ Blazer Saree/ Chudidar ఉంటుందని ప్రకటనలో తెలిపారు. 91 9306012345, +91 9391841653 ఫోన్ నెంబర్ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Bhupathi-Times-e-paper-05-09-2024

Image
 Bhupathi-Times-e-paper-05-09-2024

*85 లక్షల విలువ గల 243 కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ SOT బాలానగర్ పోలీసులు.*

Image
 *85 లక్షల విలువ గల 243 కిలోల గంజాయిని పట్టుకున్న  సైబరాబాద్ SOT బాలానగర్ పోలీసులు.* *శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు పై కార్గో (బొలెరో) వాహనం లో తరలిస్తున్న 85లక్షలు విలువ గల  243 కేజీల గంజాయిని పట్టుకున్న బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు మరియు శామీర్ పేట పోలీసులు.* *ఒడిషా నుండి మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్.* *వారి వద్ద నుండి గంజాయి తో పాటు 7 చారవాణిలు ఒక బొలెరో వాహనం, స్వాదీనం.* *మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు  మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ*

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల కోసం పోస్టర్లు విడుదల

Image
  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల కోసం పోస్టర్లు విడుదల  నల్గొండ,(గూఢచారి): 4-9-2024:  అదనపు కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మట్టి గణేష్ విగ్రహాల కోసం పోస్టర్లు విడుదల చేశారు.   టీ.పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ (యుఎల్‌బీఎస్), నల్గొండ మట్టి గణేష్ విగ్రహాలపై అవగాహన కోసం పోస్టర్లను ఆవిష్కరించారు. పర్యావరణ నియంత్రణ బోర్డు అధికారులైన శ్రీ బి. శంకర్ బాబు, ఏఈఈ మరియు శ్రీ ది. రామ కృష్ణ, ఏఈఎస్ కూడా పాల్గొన్నారు.   "మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేద్దాం, ఇంట్లో మరియు మా నివాస ప్రాంతాల్లో మట్టి గణేష్ విగ్రహాలకు పూజ నిర్వహిద్దాం. నిల్వ ట్యాంక్‌ల నుండి మట్టి ఉపయోగించి మట్టి విగ్రహాలను తయారు చేసి, వాటిని తిరిగి నిల్వ ట్యాంక్‌లలో ముంచిద్దాం" అని TGPCB మట్టి గణేష్ విగ్రహాలపై ప్రచారాన్ని ప్రారంభిస్తూ, పౌరులను ఆకర్షించారు.   పూజలో ఉపయోగించే పుష్పాలు మరియు ఔషధాలను కంపోస్ట్ చేయాలని ప్రజలను కోరారు మరియు శుభ్రమైన నీటి శ్రేణుల్లో అసాధారణ పదార్థాలను ముంచవద్దని పేర్కొన్నారు.   గణేష్ చవితి 2024కి సంబంధించి, TGPCB మట్టి గణేష్ విగ్రహాల ప్రోత్సాహానికి పర్యావరణ అవగాహన కార్య

సేవలకు... ప్రతిరూపం...వైశ్యులే...

Image
 సేవలకు... ప్రతిరూపం...వైశ్యులే... విజయవాడ, గూఢచారి - 4-9-2024 బాధితులకు సేవలందించి మరొక్కసారి నిరూపించిన ఆర్యవైశ్య సంస్థలు... దాతలను అర్థించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.... బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చిన మహాసభ అధ్యక్షుడుచిన్నిరామసత్య నారాయన.... స్ప0దించిన పలు ఆర్యవైశ్య సంస్థలు.... వేలాదిమంది బాధితులకు సేవలందించి విజ్ఞత చాటుకున్న ఆర్యవైశ్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్నిరామసత్యనారాయన, పిలుపుమేరకు రాష్ట్రంలోని ఆర్యవైశ్య సంస్థలు బాధితులకు సేవలందించేందుకు రంగములోకి దిగాయి.. సంస్థల పాలకుల ఆధ్వర్యంలో తమకు తోచిన విధంగా బాధితులకు నిత్యావసర వస్తువులు, ఆహార పొట్లాల తోపాటు పలురూపాల్లో సేవలు అందిస్తూ,అండగా మేమున్నామని నిరూపిస్తున్నారు.  ప్రకృతి విసిరిని సవాల్ ను దైర్య0గా ఎదుర్కొంటు..అపన్నలకు సేవలందిస్తూ ఆర్యవైశ్య సంస్థలు తమఘనతనుచాటుకున్నాయి.. రాష్ట్రంలో వరదలు సంభవించిన జిల్లాల్లో ఆర్యవైశ్య సంస్థలు బాధితులకు సేవలందించుటలో నిమగ్నమయ్యాయి  మహాసభ అధ్యక్షుడు CHR, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి.రజిని,ప్రపంచఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కునా శ్రీనివాసరావు, ఎన్

వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించనున్న BJP' రెండు బృందాలు-ప్రేమేందర్ రెడ్డి

Image
 వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించనున్న BJP' రెండు బృందాలు-ప్రేమేందర్ రెడ్డి హైద్రాబాద్:  గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ నేడు తేదీ 4 సెప్టెంబర్ 2024న హైదరాబాదులో విడుదల చేసిన ప్రకటన  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి  జి కిషన్ రెడ్డి రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు బృందాలు 6 సెప్టెంబర్ 2024న వరద బాధిత ప్రాంతాలలో పర్యటిస్తాయి.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు  సంకినేని వెంకటేశ్వరరావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, శాసనసభ్యులు  పైడి రాకేష్ రెడ్డి తదితరులు పర్యటిస్తారు.  జాతీయ కార్యవర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు  ఈటల రాజేందర్ నేతృత్వంలో మహబూబాద్, ములుగు ప్రాంతాలలో బిజెపి శాసనసభ పక్ష నాయకులు  ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, శాసనసభ్యుల

Bhupathi-Times-e-paper-04--09-2024

Image
 Bhupathi-Times-e-paper-04--09-2024

విజయవాడ వరద బాధితులను చూసి స్పందించిన మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావూరి రజిని.....

Image
  విజయవాడ వరద బాధితులను చూసి స్పందించిన మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావూరి రజిని..... స్వంతంగా1500 మందికి  ఆహారపొట్లాలను అందజేత.... 03/09/2024... విజయవాడ, (గూఢచారి) విజయవాడలో వరద బాధితులను చూసి చెలించి సొంత ఖర్చుతో 1500 మందికి ఆహార పొట్లాలను అందజేసినట్లు ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కొప్పురావూరి రజిని తెలిపారు బాధితులకు స్వయంగా,  ట్రాక్టర్ బోట్ ద్వారా వెళ్లి  ఆహార పొట్లాలను. అందించినట్లు శ్రీమతి రజిని మెసేజ్ ద్వారా వివరించారు.....

Bhupathi-Times-e-paper-03-09-2024

Image
 Bhupathi-Times-e-paper-03-09-2024

బ్యాడ్మింటన్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు గా ఉప్పల

Image
 బ్యాడ్మింటన్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు గా ఉప్పల* మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గా TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారిని నియమిస్తూ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉప్పల శ్రీనివాస్ గుప్త తో పాటు పునటి శ్రీకాంత్ మరియు నరేందర్ స్వామి గార్లను వైస్ ప్రెసిడెంట్ గా మరియు ప్రధాన కార్యదర్శి గా ప్రభాకర్ భాస్కర్ గారిని మరియు జాయింట్ కార్యదర్శులుగా పిల్లలమర్రి రమేశ్ నాగరాజు మరియు కోశాధికారి గా హర్ష యాదవ్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా షేక్ రేష్మ , వేణు కుమార్ సీతల్ మోహందస్ గార్ల ను నియమించడం జరిగింది. ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి PULLELA గోపీచంద్ గారికి మరియు రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అన్ని విధాలా కృషి చేస్త

సియంతో మీడియా అకాడమీ* *చైర్మన్ భేటీ*

Image
 సియంతో మీడియా అకాడమీ* *చైర్మన్ భేటీ*  *-జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై* *చర్చ* తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారితో సమావేశమై జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై చర్చించిన్నట్లు తెలిసింది. అలాగే ఈ నెల 8న, రవీంద్రభారతీలో నిర్వహించనున్న JNJHS స్థలాల అప్పగింత కార్యక్రమంపై, రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం ఇతర సంక్షేమానికి సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం.

Bhupathi-Times-e-paper-01-09-2024

Image
 Bhupathi-Times-e-paper-01-09-2024