*85 లక్షల విలువ గల 243 కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ SOT బాలానగర్ పోలీసులు.*


 *85 లక్షల విలువ గల 243 కిలోల గంజాయిని పట్టుకున్న  సైబరాబాద్ SOT బాలానగర్ పోలీసులు.*


*శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు పై కార్గో (బొలెరో) వాహనం లో తరలిస్తున్న 85లక్షలు విలువ గల  243 కేజీల గంజాయిని పట్టుకున్న బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు మరియు శామీర్ పేట పోలీసులు.*


*ఒడిషా నుండి మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్.*


*వారి వద్ద నుండి గంజాయి తో పాటు 7 చారవాణిలు ఒక బొలెరో వాహనం, స్వాదీనం.*


*మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు  మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ*

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్