విజయవాడ వరద బాధితులను చూసి స్పందించిన మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావూరి రజిని.....


 


విజయవాడ వరద బాధితులను చూసి స్పందించిన మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావూరి రజిని.....

స్వంతంగా1500 మందికి  ఆహారపొట్లాలను అందజేత....

03/09/2024...

విజయవాడ, (గూఢచారి)
విజయవాడలో వరద బాధితులను చూసి చెలించి సొంత ఖర్చుతో 1500 మందికి ఆహార పొట్లాలను అందజేసినట్లు ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కొప్పురావూరి రజిని తెలిపారు

బాధితులకు స్వయంగా,  ట్రాక్టర్ బోట్ ద్వారా వెళ్లి  ఆహార పొట్లాలను. అందించినట్లు శ్రీమతి రజిని మెసేజ్ ద్వారా వివరించారు.....

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్