Posts

Showing posts from October, 2024

IAS అధికారులకు CAT బిగ్ షాక్

Image
 IAS అధికారులకు CAT బిగ్ షాక్   హైదరాబాద్ , అక్టోబరు 15 (Gudachari) డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) లో దాఖలైన పిటిషన్లపై ఐదుగురు ఐఏఎస్ అధికారులకు గట్టి షాక్ తగిలింది . డీఓపీటీ ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని క్యాట్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి సంబంధిత ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను మంగళవారం విచారించిన క్యాట్ కీలక తీర్పు వెలువరించింది. డీఓపీటీ ఆదేశాల మేరకు రిపోర్టు చేయాలని, ఎక్కడ ఉన్నా రిపోర్టు చేయాలని క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. యథావిధిగా రేపు రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. IASల కేటాయింపుపై DoPTకి పూర్తి అధికారాలు ఉంటాయి. స్థానికత ఉన్నప్పటికీ మార్పిడికి మార్గదర్శకాలు అనుమతిస్తున్నాయా?, అని క్యాట్ ప్రశ్నించింది. కాగా, ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ , ఆమ్రపాలి కాటా , ఎ. వాణీ ప్రసాద్ , డి. రోనాల్డ్ రోస్ , జి. సృజన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర పునర్విభజన సమయం

*19 Sub-registrars transferred*

Image
*19 Sub-registrars transferred*  

లతీఫ్ సాహెబ్ దర్గాను కాపాడుకుందాం అంటున్న సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ ఆలీ

Image
లతీఫ్ సాహెబ్ దర్గాను కాపాడుకుందాం అంటున్న సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ ఆలీ  ఆయన మాటల్లో  *🫵నల్లగొండ పట్టణంలో నయీం అనుచరులు ..వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకునే 420 లతో, & హంతకులతో , ఐఎస్ఐ మాజీ ఏజెంట్లతో, డ్రగ్గిస్తులతో ఒక కరుడుగట్టిన నేరస్తుల ముఠా ఏర్పాటు చేసి..*        *అక్రమ ఉరుసు కమిటీ పేరట పట్టణంలో సుమారు 1000 కోట్ల ముస్లింల జాతి సంపద అయిన లతీఫ్ సాహెబ్ దర్గా చెందిన జిల్లాలోని అత్యంత విలువైన 536 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించుకొని.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరి వేలకోట్ల వందల ఎకరాల విలువైన ముస్లిం జాతి సంపాదనను అక్రమార్కులకు ఎరగ వేస్తూ.. అమ్ముకున్న, అమ్ముకుంటున్న డూప్లికేట్ 420 ముజావర్ల అక్రమాలపై విచారణ చేయాలి...గత నాలుగు సంవత్సరాలు గా అరాచకాలపై దాడులపై పోలీస్ స్టేషన్లో బాధితులు పెట్టిన కేసులపై విచారణ చేయాలి*       *గత ప్రభుత్వ అండ చూసుకొని కేవలం ఐదు సంవత్సరాల కాలంలో గత 50 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం కన్నా రెట్టింపు స్థాయిలో పాల్పడ్డ దారుణాలపై.. విచ్చలవిడిగా అమ్ముకున్న ముస్లిం జాతి సంపద అయిన వక్ఫ్ భూముల లెక్క తేలాలి.. అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వపరంగా వ

వరద ముప్పులొ కష్టపడిన మున్సిపల్ కార్మికులకు టి ఆర్ ఆర్ గుమస్తాలకు కార్మికులకు బట్టలు దుప్పట్లు పంపిణీ

Image
వరద ముప్పులొ కష్టపడిన మున్సిపల్ కార్మికులకు టి ఆర్ ఆర్ గుమస్తాలకు కార్మికులకు బట్టలు దుప్పట్లు పంపిణీ   ---------------------------------------- ఖమ్మం, (gudachari) అక్టోబర్ 13:-- స్థానిక కార్పొరేటర్ గోవిందమ్మ రామారావు  వారి కుమారులు డాక్టర్ లక్ష్మణ్, తోట రమేష్   ఆధ్వర్యంలో వరద ముప్పుల్లో గురి అయిన 48వ డివిజన్లో ఇంట్లో ఉన్న బురదను చెత్తను తొలగించడంలో మున్సిపాలిటీ కార్మికుల పాత్ర చాలా ఉందని అందుకుగాను సుమారు 100 మందికి  మున్సిపాలిటీ కార్మికులకు మరియు టి ఆర్* *ఆర్ హోల్ సేల్ కూరగాయల వ్యాపారంలొ పనిచేస్తున్న  కార్మికులకు 48వ డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారరావు దసరా పండుగ సందర్భంగా  బట్టలు దుప్పట్లో పంపిణీ చేసినారు ఈ సందర్భంగా తోట గోవిందమ్మ రామారావు మాట్లాడుతూ  48వ డివిజన్ మొత్తం ప్రతి ఇంట్లో బురద  చెత్త తొలగించo మున్సిపాలిటీ కార్మికులు శ్రమ* చాలా అభినందనీయమని వారు చేసిన శ్రమకు ఎంత ఇచ్చినా తక్కువేనని  వారు అన్నారు భవిష్యత్తులో కార్మికులకు*ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటామని అన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి అవసరం ఉన్న డివిజన్ ప్రజలకు అలాగే సహకరించాలని ఈ సందర్భంగా కార్మికులను కో

Cricketer Mohammed Siraj assumes charge as DSP

Image
Cricketer Mohammed Siraj assumes charge as DSP Hyderabad, GUDACHARI:  Cricketer mdsirajofficial has assumed charge as Deputy Superintendent of Police (#DSP) after reporting to the  TelanganaDGP on Friday. Telangana Chief Minister Revanth Reddy had previously announced that Siraj would receive a Group-I government position. This promise was fulfilled when Mohammed Siraj Joined the services today.

రాజ్యసభ సభ్యుడు Dr Abhishek Manu Singhvi ని సన్మానించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.

Image
 రాజ్యసభ సభ్యుడు Dr Abhishek Manu Singhvi ని సన్మానించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త. హైద్రాబాద్, (గూఢచారి): తెలంగాణ నుండి రాజ్యసభసభ్యుడు Dr Abhishek Manu Singhvi మరియు smt. Anitha Singavi గార్ల నీ Hotel Taj Krishna లో మాజీ రాజ్య సభ గిరీష్ కుమార్ సంఘీ ఆధ్వర్యంలో జరిగిన సన్మానం లో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో కలిసి ఘనంగా సన్మానించిన TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ హనుమంత్ రావు గారు, ఎమ్మెల్సీ కోదండ రామ్ గారు ,TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ మాజీ ఎంపీ మధు యాష్కీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సంసృతి ప్రతీక బతుకమ్మ పండుగ - IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న

Image
 తెలంగాణ సంసృతి ప్రతీక బతుకమ్మ పండుగ - IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న  తెలంగాణ సంసృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భగా నాగోల్ లోని తన నివాసంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ మన బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం అని ఆయన అన్నారు. పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి, నిండు మనస్సుతో గౌరమ్మను కొలిచే నిండైన వేడుక మన బతుకమ్మ పండుగ సందర్భంగా ఆమె మహిళ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.

లడ్డు వివాదం లో విమర్శలకు కేంద్ర బిందువుగా నిలిచిన TTD EX EO ధర్మారెడ్డిని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు సత్కరించడంపై విమర్శల వెల్లువ

Image
  లడ్డు  వివాదం లో విమర్శలకు  కేంద్ర బిందువుగా నిలిచిన  TTD EX EO ధర్మారెడ్డిని  స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి  దేవస్థానం ధర్మకర్తలు సత్కరించడంపై విమర్శల వెల్లువ భువనగిరి, (గూఢచారి) ఇటీవల   తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం లో కేంద్ర  బిందువుగా నిలిచిన  తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి  యాదాద్రి జిల్లాలోని భువనగిరి  పరిధి లోని మానేపల్లి  హిల్స్ నిర్మించిన స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంనకు విచ్చేసిన సందర్భంగా  తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్   ఆఫీసర్  ధర్మారెడ్డి స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ కర్తలు,  ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి జ్యువెలర్స్ అధినేత మానేపల్లి రామారావు దంపతులతో  పాటు వారి కుమారుడు మానేపల్లి మురళీకృష్ణ వీరిని సాదరంగా  ఆహ్వానించి  ధర్మారెడ్డి నీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా  పలువురు ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు   మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విభాగంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  అప్పటి మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి ని  ఈ విధంగా సత్కరించడం   పై   విమర్శలు చేస్తున్

నా భార్య లంచగొండి.. వీడియో బయటపెట్టిన భర్త

Image
  *నా భార్య లంచగొండి.. వీడియో బయటపెట్టిన భర్త* హైద్రాబాద్, (గూఢచారి): లంచం డబ్బైనా సరే భార్య సంపాదించి తెస్తే దాంతో ఎంజాయ్ చేసేవారుంటారు... కానీ రంగారెడ్డి జిల్లా మణికొండలో మున్సిపల్ DEE దివ్య జ్యోతి భర్త మాత్రం అలా చేయలేదు... భార్య ప్రతి రోజూ లంచం తీసుకొని డబ్బు ఇంటికి తెస్తోందంటూ ఓ వీడియోను బయటపెట్టారు...  కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న రూ.80లక్షలు ఎక్కడెక్కడ దాచిందో చూపించాడు...  తొలుత లంచం మంచిది కాదంటూ చెప్పినా ఆమె తీరు మార్చుకోకపోవడంతో ఈ వ్యవహారాన్ని పబ్లిక్లో పెట్టాడు.

ACB News:: ఏసీబీ వలలో చిక్కిన పోలీస్ అధికారి

Image
ACB News:: ఏసీబీ వలలో చిక్కిన పోలీస్ అధికారి హైదరాబాద్, (గూఢచారి) : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరి ధిలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో (Medchal Police Station) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. మధు సూదన్ రావును (K. Madhu Sudan Rao)అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) (ACB) సోమవారం అరెస్టు చేసింది. ఫిర్యాదుదారు నుండి రూ. 50 వేలు బలవంతపు చర్య తీసు కోకుండా ఉండటానికి మరియు ఫిర్యాదు దారు మరియు అతని కస్టమర్ల మధ్య చెల్లింపు వివాదాన్ని పరి ష్కరించేందుకు లంచం కోరి నట్లు నివేదించబడింది.ఏసీబీకి చెందిన హైదరాబాద్ సిటీ రేంజ్-2 యూనిట్ (City Range-2 Unit) అతని నుంచి లంచం మొత్తా న్ని రికవరీ చేస్తూ ఆ అధికారిని పట్టుకుంది. రసాయన పరీక్షలో లంచం జాడలు ఉన్నట్లు నిర్ధారించారు, రావు కుడి చేతి వేళ్లు మరియు అతని ప్యాంటు వెనుక జేబులో రసాయన అవశేషాలు ఉన్నాయని పరీక్షించారు.

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం-ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Image
రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిల్మ్  పోటీలకు ఆహ్వానం -ఖమ్మం  పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని ఖమ్మం  పోలీస్ కమిషనరేట్ పరిధిలో  ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ మరియు అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ (పోలీస్ ఫ్లాగ్ డే) పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈనెల 21 న వారోత్సవాలు నిర్వహించబడుతాయని అన్నారు. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవల కాలంలో తీసిన (3) ఫోటోలు మరియు తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 20వ తేదీలోపు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను పోలీస్  పి ఆర్ వో  కు అందజేయాలన్నారు. ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు  అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన. ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల స

*భారత ఆహార సంస్థ లో స్వచ్చత కై ప్రత్యేక ప్రచార ఉద్యమం - 4.O*

Image
  *భారత ఆహార సంస్థ లో స్వచ్చత కై ప్రత్యేక ప్రచార ఉద్యమం - 4.O* నల్గొండ, (గూఢచారి):  ప్రభుత్వ కార్యాలయాలలో వ్యవస్థాపరంగా ‘స్వచ్ఛత’ను పాటించే కార్యక్రమంతో పాటు చాలా కాలంగా పెండింగు పడ్డ వ్యవహారాలను కనీస స్థాయికి పరిమితం చేయడానికి భారత ఆహార సంస్థ, ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ వారి ఆదేశాల మేరకు సంస్థ నల్గొండ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో ‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0’ అక్టోబర్ 31 వ తేదీ వరకు నిర్వహించబడుతుందని సంస్థ నల్గొండ ఇన్చార్జి డివిజనల్ మేనేజర్ హీరా సింగ్ రావత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0 ను రెండు దశల్లో ఆచరిస్తున్నారనీ, మొదటి దశ సన్నాహక దశ ను సెప్టెంబర్ 16 నుండి ప్రారంభించి అదే నెల 30న ముగించామనీ, రెండో దశ అయిన అమలు దశను మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ఈనెల 2న ప్రారంభించి ఈ నెల 31వరకు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.  అంతేకాక, ఈ కార్యక్రమంలో ముఖ్య అంశాలైన ఫైళ్ళ వర్గీకరణ, ఏరివేత, చరిత్రాత్మక రికార్డుల సంరక్షణ వంటి విషయాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంస్థాగత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులందరూ భాగ

bhupathitimes@epaper-06-10-2024

Image
 bhupathitimes@epaper-06-10-2024 https://drive.google.com/file/d/14R0JYNN1UoDWzUNHtXqYgZ2WD8e2jaDH/view?usp=drivesdk

నూతనంగా ఏర్పడిన నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం మెంబర్స్ ని ఘనంగా సన్మానించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం

Image
 నూతనంగా ఏర్పడిన నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం మెంబర్స్ ని ఘనంగా సన్మానించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం  నల్గొండ, (గూఢచారి): నూతనంగా ఏర్పడిన నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం మెంబర్స్ ని ఘనంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది జి జి యల్ లెక్చరర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు హేమ్ల నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కొరకు మేము ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలియజేశారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డల సంక్షేమంకై నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత గౌరవ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినీమా ఆటోగ్రాఫి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థాపించిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కళాశాల ఏర్పాటు చేయటం మా బహుజన జాతి బిడ్డలందరికీ గొప్ప అవకాశం అని ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నత ఉద్యోగాలలో పోలీస్ విభాగాలలో పనిచేస్తుండడం జరిగింది అంటే అది మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంగా వారి సహాయం వల్లనే లక్ష

పేద‌ల‌కు ఖ‌ర్చు లేకుండా స‌త్వ‌ర న్యాయ‌ము అంద‌డానికి గ్రామ న్యాయాల‌యాలు స్థాపించాల‌ని ముఖ్యమంత్రికి లేఖ

Image
పేద‌ల‌కు ఖ‌ర్చు లేకుండా స‌త్వ‌ర న్యాయ‌ము అంద‌డానికి గ్రామ న్యాయాల‌యాలు స్థాపించాల‌ని  ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ యదావిధిగా చదవండి గౌ//  ముఖ్య‌మంత్రి గారు తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాదు అయ్యా ! పేద‌ల‌కు ఖ‌ర్చు లేకుండా స‌త్వ‌ర న్యాయ‌ము అంద‌డానికి గ్రామ న్యాయాల‌యాలు స్థాపించాల‌ని లా క‌మీష‌న్ వారు కేంద్ర ప్ర‌భుత్వాన్ని సూచించ‌గా కేంద్ర ప్ర‌భుత్వం 2008 సంవ‌త్స‌రంలో గ్రామ న్యాయాల‌యాల చ‌ట్టాన్ని తీసుకురావ‌డం జ‌రిగింది.  అటు పిమ్మ‌ట తేది 16-8-2009లో జ‌రిగిన ముఖ్య‌మంత్రులు మ‌రియు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌తో ప్ర‌ధాన మంత్రి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కాన్ఫ‌రెన్స్‌లో అక్టోబ‌ర్ 2, 2009 నుంచి అన్ని రాష్ట్రాల‌లో గ్రామ‌న్యాయాల‌యాలు స్థాపించాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది.  ఇందుకుగాను కేంద్ర న్యాయాల‌యాల స్థాప‌న క‌య్యే ఖ‌ర్చు మొత్తం అలాగే సాలీనా అయ్యే ఖ‌ర్చులో స‌గ‌భాగం భ‌రిస్తామ‌ని అన్ని రాష్ట్రాల‌కు తెలుప‌డం జ‌రిగింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ‌న్యాయాల‌యాల స్థాప‌నకై ఎటువంటి చ‌ర్య‌లు గైకొన‌లేదు.  ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ఈ విష‌యాన్న  చాలా సార్లు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకురాగా చివ

Bhupathi-Times-epaper-05-10-2024

Image
 Bhupathi-Times-epaper-05-10-2024 https://drive.google.com/file/d/13UFMiFACmfG8hTxfw2OoCQ3aFPf83PYz/view?usp=drivesdk

Bhupathi-Times-e-paper-04-10-2024

Image
 Bhupathi-Times-e-paper-04-10-2024

సిఎంఆర్ కుంభకోణంపై సిబిసిఐడి విచారణ జరిపించాలి-సిపిఐ డిమాండ్

Image
  సిఎంఆర్ కుంభకోణంపై సిబిసిఐడి విచారణ జరిపించాలి-సిపిఐ డిమాండ్  ఖమ్మం, గూఢచారి: సిఎంఆర్ రైస్ కుంభకోణంపై సిబిసిఐడి విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఖమ్మం జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ గురువారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో సిఎంఆర్ రైస్ విషయంలో అధికారులు రైస్ మిల్లర్లు కుమ్మకై రూ. 400 కోట్ల ప్రజా ధనాన్ని మింగేశారని ఆయన ఆరోపించారు. లేవి విషయంలో ప్రతి ఏడాది వందల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకుని -ఎగవేతకు పాల్పడుతున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కవుతున్న ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంభిస్తుందని ప్రసాద్ తెలిపారు. సామాన్యుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించే -అధికార యంత్రాంగం మిల్లర్ల విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తుందని ప్రశ్నించారు. కొందరు మిల్లర్లు సంపన్నుల -విషయంలో ప్రభుత్వం సాగిల పడుతుందని వారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన పట్టించుకునే స్థితిలో లేదని ఆయన ఆరోపించారు. లేవి బియ్యం విషయంలో మిల్లర్లకు సానుకూలంగా పెద్ద మొత్తం ప్రజల సొమ్మును

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన హీరో నాగార్జున

Image
  మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన హీరో నాగార్జున తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిందంటూ నాంపల్లి కోర్టులో క్రిమినల్ మరియు పరువు నష్టం కేసు వేసిన హీరో నాగార్జున.

సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలకు మహిళా కమిషన్ స్పందన..

Image
  సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలకు మహిళా కమిషన్ స్పందన.. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించాం తెలంగాణ మహిళాకమిషన్ కొండా సురేఖ భేషరతుగా వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు సమంతను కించపరచాలని అనుకోలేదని సురేఖ వివరణ ఇచ్చారు. సురేఖ క్షమాపణలు చెప్పకపోయి ఉంటే కమిషన్ స్పందించేది. ఈ వ్యవహారంలో కమిషన్ పాత్ర అవసరం లేదు. నాగార్జున కుటుంబం లీగల్ నోటీసు ఇచ్చే అంశం..పూర్తిగా వారి వ్యక్తిగతం! - తెలంగాణ మహిళా కమిషన్

ఈ రోజు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Image
  *ఈ రోజు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* నల్గొండ,(గూఢచారి), 3-10-2024  రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఈ రోజు 3 అక్టోబర్ ఉదయం 08.00 గంటలకు హైదరాబాద్, బంజారాహిల్స్ లోని గౌరవ మంత్రిగారి నివాసం నుంచి నల్గొండ బయలుదేరుతారు. * ఉదయం 10 గంటలకు నల్గొండ పట్టణంలోని 16 వ వార్డులో రూ. 75.00 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న చంద్రగిరి విల్లాస్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు.  * 16వ వార్డులోనే 20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న యం.ఎన్.ఆర్ గార్డెన్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. * అనంతరం 10.30 గంటలకు ప్రకాశం బజార్ లో 95 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మటన్ మార్కెట్ భవన ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు. * తదుపరి 35 లక్షల వ్యయంతో ఏ.ఆర్.నగర్ లో  నిర్మిస్తున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. * ఉదయం 11.30 గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. * అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు శ్రీనగర్ కాలనీలోని గౌరవ మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. * సాయంత్రం 05.00 గంటలకు నల్గొండ నుంచి బయలుదేరి 07.00 గంటలక

పల్లిపాడు యువతికి DSC లో 59 వ ర్యాంక్

Image
  పల్లిపాడు యువతికి DSC లో 59 వ ర్యాంక్ ఖమ్మం, (గూఢచారి): పల్లిపాడు గ్రామానికి చెందిన బక్కా లావణ్య w /o. సురేష్ (పంచాయితీ సెక్రెటరీ), కు ఇటీవల విడుదల చేసిన DSC ఫలితాలలో SGT open కేటగిరిలో జిల్లాలో (59) వ ర్యాంప్ se కేటగిరిలో 6వ ర్యాంక్ సాధించి, పల్లపాడు యువతి ఆదర్శంగా నిలిచారు. ఇట్టి విజయంలో తన తల్లి దండ్రులు, భర్త సహకారం మరువలేనిదని, లావణ్య పేర్కొన్నారు. ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం నాకు దేవుడు ఇచ్చిన వరం అని, ఇట్టి అవకాశాన్ని వినియోగించు కొని విద్యార్థులను భావి, భారత, పౌరులుగా తీర్చి దిద్దడంలో తన వంతు కృషి చేస్తానని ర్యాంకర్ లావణ్య పేర్కొన్నారు.

Bhupathi Times-e-paper--01-10-2024

Image
 Bhupathi Times-e-paper--01-10-2024