నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
• నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
• ఉదయం 07.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 09.30 గంటలకు నల్గొండ జిల్లా, నార్కట్ పల్లి మండలం, గోపలాయిపల్లి గ్రామం చేరుకొని.. శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు.
* అనంతరం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం చేరుకొని ఇటీవల అనారోగ్యంతో కాలం చేసిన మాజీ సర్పంచ్ కీ.శే. రాజిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.
• తిరిగి మధ్యాహ్నం 01.30 గంటలకు మామిడాల గ్రామం నుంచి బయలుదేరి మ. 03.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
Comments
Post a Comment