మహాసభకు జరుగుతున్న ఎలక్షన్లలో ఆలోచించి ఓటువేయండి - TG ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా


 మహాసభకు జరుగుతున్న ఎలక్షన్లలో ఆలోచించి ఓటువేయండి - TG ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా 




హైద్రాబాద్: 

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు జరుగుతున్న ఎలక్షన్లలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీరు ఓటు వేసే ముందు ఆలోచించవలసిందిగా తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా విజ్ఞప్తి చేశారు. మీరు వేసే ఓటు మీ ఒక్కరిది కాదని 200 మంది సభ్యులు ఓటు వేస్తున్నారని మీరు రాష్ట్ర ఆర్యవైశ్య నిరుపేద ఆదుకునేవారు సమర్ధుడు రాజకీయంగా మనల్ని ముందుకు నడిపేవాడు ఎవరైతే ఉంటారో వారికి ఆలోచించి ఓటు వెయ్యమని సూచన చేసారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నిరుపేద ఆర్యవైశ్యులను గుర్తుపెట్టుకుని మీ ఓటు సమర్థులైన వారికి ఓటు వేయాలని కోరారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!