Posts

రాజ్‌పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐటీ దాడులు

Image
  రాజ్‌పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐటీ దాడులు 5 వాహనాల్లో వచ్చి సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంస్థల్లో ఐటీ సోదాలు రాజ్‌పుష్ప, వర్టెక్స్, ముప్పా సంస్థల్లో సోదాలు వసుధ ఫార్మాతోపాటు, రాజ్‌పుష్ప, వర్టెక్స్, ముప్పాలో సోదాలు మొత్తం 51 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఐటీ

ఏసీబీ వలలో డిప్యూటీ తహశీల్దార్

Image
ఏసీబీ వలలో  డిప్యూటీ తహశీల్దార్   నాగర్ కర్నూల్ జిల్లా కోడైర్ మండలం డిప్యూటీ తహశీల్దార్ రసమల్ల పురుషోత్తం పది వేలు లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడ్డాడు  ఫిర్యాదు దారుడు చీకిరాల నాగేంద్రం తాత నుండి అతని కుమారునికి వ్యవసాయ భూమి యొక్క మ్యుటేషన్ చేయుటకు లంచం డిమాండ్ చేసి డిప్యూటీ తహశీల్దార్ తీసుకున్నారని ఎసిబి తెలిపింది. లంచం మొత్తాన్ని అతని వద్ద నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్ యొక్క రెండు చేతుల వేళ్లురసాయన పరీక్షలో సానుకూల ఫలితాన్ని అందించాయని అధికారులు తెలిపారు. రసమల్ల పురుషోత్తం, డిప్యూటీ తహశీల్దార్, కోడైర్ మండలం నాగర్‌కర్నూల్ జిల్లాను అరెస్ట్ చేసి SPE మరియు ACB కేసులకు ప్రత్యేక న్యాయమూర్తి, హైదరాబాద్ ముందు హాజరు పరిచారు. కేసు విచారణలో ఉందని ఎసిబి అధికారులు తెలిపారు. ఏవరైన పబ్లిక్ సర్వెంట్ లంచం డిమాండ్ చేస్తే, ఫోన్ నంబర్-1064 (టోల్ ఫ్రీ నంబర్) కు ఫోన్ చేస్తే చట్టం ప్రకారం ఏసీబీ చర్య తీసుకుంటుందని అధికారులు ప్రకటించారు. 

మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి కార్పోరేషన్ కొరకు వినతి పత్రం సమర్పణ

Image
 మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి కార్పోరేషన్ కొరకు వినతి పత్రం సమర్పణ  నల్గొండ: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి భవన్ గాంధీ పార్క్ నందు గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. రామగిరి సెంటర్లో గాంధీ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తామని ప్రకటించారని, వైశ్యులలో కూడా చాలా పేదరికంలో ఉన్న జనాభా కూడా ఉన్నారని, ఎంతోమంది పేద వైశ్యులకు కార్పొరేషన్ ప్రకటిస్తే పేద మధ్య తరగతి వారికి ఉపయోగకరంగా ఉంటుందనీ పేర్కొంటూ ప్రకటించిన ప్రకారం కార్పోరేషన్ లేదా వైశ్య బంధు ఏర్పాటుకు పాలకులకు మనసు కల్పించాలని గాంధీ కి వినతి పత్రం ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలలో లోపు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో మాకు ఆర్యవైశ్య కార్పొరేషన్ లేదా వైశ్య బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు యామా మురళి కృష్ణ, కార్పొరేషన్ సాధన సమితి కన్వీనర్లు దుండిగళ్ళ ఓం ప్రసాద్, నల్లగొండ అశోక్, మాజీ గౌరవ అధ్యక్షులు భూపతి రాజు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వనమా మనోహర్, పట్టణ సంఘం సెక్రెటరీ జనరల్ నల్లగొండ శ్రీనివాస్, నాంపల్ల

పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య కార్పోరేషన్ సాధన సమితి అధ్వర్యంలో రామగిరి గాంధీ పార్క్ వరకు ర్యాలీ

Image
 పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య కార్పోరేషన్ సాధన సమితి అధ్వర్యంలో  రామగిరి గాంధీ పార్క్ వరకు ర్యాలీ  సోమవారం నాడు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఉదయం 9:30 నిమిషాల కు  నల్లగొండ వాసవి భవనం లో మహాత్మాగాంధీ గారికి నివాళులు అర్పించి అనంతరం తెలంగాణ ప్రభుత్వం (BRS పార్టీ) 2018 ఎన్నికల సమయంలో మెనిపేస్ట్ లో పెట్టిన విదంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ లేదా ఆర్యవైశ్య బంధు వెంటనే ప్రకటించాలని కోరుతూ వాసవి భవన్ ( గాంధీ పార్కు) నుండి ప్రకాశం బజార్ మీదుగా రామగిరి మహాత్మాగాంధీ విగ్రహం వరకు ఉదయం 10:32 నిముషాల కు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గాంధీ కి వినతిపత్రం మరియు జిల్లా కలెక్టర్ కి విన్నతి పత్రం సమర్పించడం జరుగుతోందని తెలిపారు. పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరిమణులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనవి చేశారు

LIC posts ₹683 crore profit for quarter 1 - assets of ₹41 lakh crore -

Image
 LIC posts ₹683 crore profit for quarter 1 - assets of ₹41 lakh crore -  In the first quarter, the corporation made gross equity investments of Rs 46,444 crore and sales of Rs 12,448 crore, resulting in a net investment of Rs 34,000 crore. The corporation’s assets under management stood at Rs 41 lakh crore — a 7. 6% increase over Rs 38. 1 lakh crore at end of the corresponding quarter of the previous fiscal. LIC owns stocks worth Rs 9.5 lakh crore! In value terms, LIC held Rs 95,274 crore worth Reliance Industries' shares as of December 31. TCS and Infosys were its next two biggest holdings at the end of the December quarter, together amounting to Rs 95,488 crore in value. ITC (Rs 43,557 crore), SBI (Rs 33,855), L&T (Rs 31,960), ICICI Bank (Rs 31,948 and Hindustan Unilever (Rs 24,747 crore) were among its biggest holdings as of December 31 in value terms. As of September 30, 2022, the Life Insurance Corporation of India's (LIC) total equity portfolio was worth approximately

యాదాద్రి పుణ్యక్షేత్రంలో సరికొత్త ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం

Image
*యాదాద్రి పుణ్యక్షేత్రంలో సరికొత్త ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం* యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిర్మించిన సరికొత్త ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం వారం రోజుల్లోగా ప్రారంభం కానుంది. తుది దశలో రంగులతో హంగులు దిద్దుకుంటోంది. సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పం మేరకు ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపొందించే లక్ష్యంతో వైటీడీఏ భూసేకరణ చేపట్టింది.  ఈ క్రమంలోనే ఇక్కడ పటిష్ఠమైన రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కొండ కింద అయిదెకరాలతో పాటు రూ.6 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం రెండున్నర ఎకరాల్లో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో 8,600 చ.అ విస్తీర్ణంలో బస్‌స్టేషన్‌ నిర్మాణమైంది. ప్రహరీ, ఇతర అవసరాలకు కోటి రూపాయలు వెచ్చించనున్నారు. ఆర్టీసీకి చెందిన డీఈ విష్ణు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. యాత్రికుల రవాణా సౌలభ్యం కోసం నిర్మితమైన ఈ బస్‌స్టేషన్‌ను వచ్చే నెల 1న ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.  

అంశాల స్వామి అకాల మరణం

Image
అంశాల స్వామి అకాల మరణం అంశాల స్వామి ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడు గత 32 సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ రకస్ కి బలైన అంశాల స్వామి అనేక పోరాటాలు చేసి నల్గొండ జిల్లాకు మిషన్ భగీరథ నీళ్లు అదే విధంగా శివన్నగూడెం ప్రాజెక్టు సాధనలో అంశాల స్వామి కీలక భూమికి పోషించాడు అంశాల స్వామి కొద్దిసేపటి క్రితం అకాల మరణం యావత్ నల్గొండ జిల్లా ప్రజలను ద్విగ్భ్రాంతికి గురిచేసింది ఆయన మరణం నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ వ్యాధి గురైన బాధితులకు తీరని లోటు