Posts

మిర్యాలగూడలో బిజెపి అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం.

Image
 *మిర్యాలగూడలో బిజెపి అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం.* నలగొండ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు కోసం సీతారాంపురం 44వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నేరెళ్ల అజయ్ మాట్లాడుతూ ఈసారి కేంద్రంలో ఇండియా సర్కార్ 400 సీట్లతో ఏర్పడుతుందని అందులో నల్గొండ పార్లమెంటు కూడా ఉంటుందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు పార్టీలో కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పిచ్చుకోవడం జరిగిందినీ, ఇటువంటి ప్రజా ప్రతినిధి అనుభవం లేని వ్యక్తులు. ఇటు బిజెపి అభ్యర్థి హుజూర్నగర్ మాజీ శాసనసభ్యులు అనేక విధాలుగా హుజూర్నగర్ నియోజకవర్గం నీ అభివృద్ధి చేశారనీ అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ  గత పది సంవత్సరాలుగా అనేక అభివృద్ధి పదంలో ప్రపంచంలోనే భారత్ ను తొలి స్థానంలో నిలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ రమణ మహేష్ ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు

MLC ఉప ఎన్నిక స్థానానికి 5 గురు అభ్యర్థులు (7) సెట్ల నామినేషన్లు దాఖలు

Image
 MLC ఉప ఎన్నిక స్థానానికి 5 గురు అభ్యర్థులు (7) సెట్ల నామినేషన్లు దాఖలు            వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి రెండవ రోజైన (3-5-2024) శుక్రవారం 5 గురు అభ్యర్థులు (7) సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.         కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న (2) సెట్లు నామినేషన్ దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థులుగా మాధవ పెద్ది వెంకట్ రెడ్డి (1) సెట్, చాలిక చంద్రశేఖర్ (2) సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. అలియన్స్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా ఈడ.శేషగిరిరావు(1) సెట్, తెలంగాణ సకలజనుల పార్టీ అభ్యర్థిగా నందిపాటి జానయ్య (1)సెట్ ( ఈనెల 2 న ఒక సెట్,ఈరోజు మరో సెట్ దాఖలు చేశారు) నామినేషన్ దాఖలు చేశారు.      నామినేషన్ పత్రాలను నల్గొండ కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సిహెచ్. మహేందర్ జీ కి సమర్పించారు. ____________________________________ జారీ చేసిన వారు సహయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

జిల్లా బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలిగా ఒక సామాన్య బీజేపీ మహిళా కార్యకర్త శ్రీమతి రావెల్ల కాశమ్మ

Image
 జిల్లా బిజెపి మహిళా మోర్చ  అధ్యక్షురాలిగా ఒక సామాన్య బీజేపీ మహిళా కార్యకర్త శ్రీమతి రావెల్ల కాశమ్మ నల్గొండ:  ఒక సామాన్య బీజేపీ మహిళా కార్యకర్త శ్రీమతి రావెల్ల కాశమ్మ మొక్కవోని దైర్యంతో ఎన్నో పోలీస్ కేసులు ఎదుర్కొని, పలుమార్లు జైలు పాలైన ,పార్టీలో ఎంతో మంది మహిళా నాయకురాలు సూటి పోటీ మాటలతో విమర్శించిన ,తను నమ్మిన సిద్ధాంతం కోసం ,తను నమ్ముకున్న పార్టీ కోసం గత 30 సంవత్సరాలు గా పార్టీ లో భాధ్యత వున్న లేకున్నా,పని చేస్తూ పార్టీ అభివృధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఈసారి జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. కాశమ్మ కు చదువు రాదని, ఆస్తి లేదని పార్టీ లో భాద్యతలు ఇవ్వవద్దని కొంత మంది లీడర్స్ ప్రయత్నం చేసిన ఒక సామాన్య కార్యకర్తను జిల్లా అధ్యక్షురాలిగా చేసిన జిల్లా బీజేపీ నాయకత్వం అభినందనీయమని కార్యకర్తలు అంటున్నారు. శ్రీమతి కాశక్కగా పిలువ బడుతున్న పాత బస్తీ ముద్దుబిడ్డ,ఎంతో మంది మహిళలకు ఆదర్శనీయం కషక్క జీవితం.ఎన్నో విమర్శలు వచ్చిన ఎవరు ఎన్ని మాటలు అన్న పట్టించుకోకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తూ పార్టీని జిల్లాలో ఇప్పట

పిల్లి రామరాజు యాదవ్ ప్రచారం

Image
 నరేంద్ర మోడీ గారిని మూడవ సారి కూడా ప్రధానిగా చేయాలనే సంకల్పంతో .. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నల్లగొండ పట్టణంలోని 03వ వార్డు శేషమ్మగూడెం, పాత పల్లె,04వ వార్డు కేషరాజుపల్లి లో స్థానిక నాయకత్వంతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించిన *నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ - పిల్లి రామరాజు యాదవ్ ..* నరేంద్ర మోడీ గారు మూడవసారి కూడా అధికారంలోకి రావాలని ఈ 10 ఏళ్ళ కాలంలో బీజేపీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను గడప గడపకు తిరుగుతూ వివరించారు.నల్లగొండ లో బీజేపీ పార్టీ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైది రెడ్డి కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు..

మూడు నామినేషన్లను దాఖలు.

Image
             వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఉప ఎన్నికలలో భాగంగా మొదటి రోజైన గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.            స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు ఒక సెట్ నామినేషన్ ను దాఖలు చేయగా ,ప్రజావాణి పార్టీ తరఫున పాటి శ్రీకాంత్ రెడ్డి ఒక సెట్, తెలంగాణ సకల జనుల పార్టీ నుండి నందిపాటి జానయ్య ఒక్కో సెట్ నామినేషన్లను దాఖలు చేశారు .      ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికు గురువారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు . అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది . గ్రాడ్యుయేట్ ఎం ఎల్ సి ఎన్నికలలో మొదటి రోజు మొత్తం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. ____________________________________ జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

ఓట్ల లెక్కింపు కేంద్రం తనిఖీ చేసిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు

Image
 నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న లోక సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, కళ్యాణ్ కుమార్ దాస్, ఆమోగ్ జీవన్ గాంకర్లు జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తిలతో కలిసి గురువారం తనిఖీ చేశారు.         ఈ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కై ఏర్పాటు చేసిన బారికేడింగ్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు హాళ్లను తనిఖీ చేశారు.        ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావ్ సూర్యవంశి ఓట్ల లెక్కింపుకు వినియోగించనున్న టేబుల్లు, పోలింగ్ కేంద్రాలు, సిసి టీవీల ఏర్పాటు తదితర వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు .

క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కు సన్మానం

Image
 నల్లగొండ పట్టణంలో సెంటినరి బాప్టిస్ట్ చర్చ్ నందు  జరిగిన క్రిస్టియన్ మైనారిటీ అవగాహన సదస్సు  లో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్  నూతనంగా ఎన్నికైన సందర్భంగా వారిని నల్లగొండ యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ టీం ఘనంగా సన్మానం చేశారు ఇట్టి సన్మాన కార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ క్రిస్టియన్ మైనార్టీ వైస్ చైర్మన్,  ఎ అనిల్ థామస్, జయోను ఫెలోషిప్ చైర్మన్ రెవరెండ్ మోహన్ బాబు , జనరల్ సెక్రెటరీ ఎ టి బి సి రెవరెండ్ డాక్టర్ బొంత సామెల్,  హోలీ టెంపుల్ సీనియర్ పాస్టర్ రెవరెండ్ ప్రసాద్ చౌదరి , టిపిసిసి సెక్రటరీ బ్రదర్ హేజ్కెల్ , నల్లగొండ కాంసెన్సీ ఇంచార్జ్ అల్లం ప్రభాకర్ రెడ్డి, గార్లు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన వారు దాసరి ప్రీతి ప్రశాంత్  కాంగ్రెస్ క్రైస్తవ నాయకురాలు, యుపిఎఫ్ ప్రెసిడెంట్ రెవరెండ్ కత్తి డేవిడ్ రాజ్ , యుపిఎఫ్ జనరల్ సెక్రెటరీ పాస్టర్ పి సైమన్, యుపిఎఫ్ ట్రెజరర్ రెవరెండ్ రవికుమార్, సి బి సి ప్రెసిడెంట్ బ్రదర్ ఎస్పీ జయప్రకాష్ , జీసస్ క్రైస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ డి ప్రభువరం, హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ సీనియర్ పాస్టర్ పీ ఆర్ డేవిడ్ గారు సి