Posts

మిర్యాల వెంకన్న కు చెందిన మిల్లులో రేషన్ బియ్యం పట్టివేత

Image
 మిర్యాల వెంకన్న కు చెందిన మిల్లులో రేషన్ బియ్యం పట్టివేత మునుగోడు: 60 బస్తాల్లో సుమారుగా 30 క్వింటాళ్ల బియ్యాన్ని బొడ్డిపల్లి లింగుస్వామి కు చెందిన ఆటోలో డ్రైవర్ భాస్కర్ తీసుకువచ్చి చండూరు రోడ్ లో ఉన్న మిర్యాల వెంకన్న కు చెందిన మహేశ్వర బిన్నీ రైస్ మిల్లు లో రాత్రి సమయంలో దిగుమతి చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి పట్టుకొని కేసు నమోదు చేసినట్లుగా వారు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల పైన, మిల్లుల పైన పిడి ఆక్ట్ కేసులు పెట్టి చర్యలు తీసుకొని అక్రమాలను అరికట్టాలని బిజెపి రాష్ట్ర నాయకులు వేదాంతం గోపీనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

BHUPATHI TIMES 5TH JULY 2024

Image
  </div

అమిత్ షా ను కలసిన రేవంత్ రెడ్డి, బట్టి

Image
 Chief Minister Shri A.Revanth Reddy, along with Deputy CM Shri Bhatti Vikramarka Mallu called on Union Home Minister and Minister of Cooperation Shri Amit Shah in New Delhi today.

దొడ్డికొమురయ్య ఆశయాలను కొనసాగించడం కాంగ్రెస్ తోనే సాధ్యం : నర్సారెడ్డి సిద్దిపేట కాంగ్రెస్ అధ్యక్షులు

Image
 దొడ్డికొమురయ్య ఆశయాలను కొనసాగించడం కాంగ్రెస్ తోనే సాధ్యం : నర్సారెడ్డి సిద్దిపేట కాంగ్రెస్ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణలో మొదటిసారి కురుమ ను అసెంబ్లీ పంపిన ఘనత కాంగ్రెస్ దే  ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన బీర్ల ఐలయ్య కురుమకు ప్రభుత్వ విప్ పదవి గౌరవించాము  మోసం చేసే పార్టీ టిఆర్ఎస్ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ కెసిఆర్ కురుమలను మోసం చేస్తే తెలంగాణలో మొదటిసారి కురుమలను గుర్తించి రెండు టికెట్లు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆలేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన బీర్ల ఐలయ్యకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి గౌరవించామని డీసీసీ సిద్దిపేట అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు    కొమరయ్య ఆశయాలను కాంగ్రెస్ కొనసాగిస్తుందని అన్ని కులాలను అభివృద్ధి చేసే దిశగా అనేక పథకాలు పెట్టి అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది అన్నారు. తెలంగాణ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలు గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా లో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగా దీనికి ముఖ్యఅతిథిగా నర్సారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నీవాలి అర్పించారు. అంతకుముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ

తమిళనాడులో త్వరలో పానీపూరి బంద్?

Image
తమిళనాడులో త్వరలో పానీపూరి బంద్?   ఇప్పటికే పానీపూరి నిషేధిదంచాలని భావిస్తున్న కర్నాటక సర్కార్.  పానీపూరిలో రసాయనలు వాడుతున్నట్టు గుర్తించిన కర్నాటక ఆరోగ్యశాఖ అధికారులు.  చెన్నై వ్యాప్తంగా పానీపూరి షాపుల్లో తనిఖీలు చేసిన పుడ్ సెఫ్టీ అధికారులు.  రిపోర్టు ఆధారంగా పానీపూరిని బ్యాన్ చేసే అవకాశం.

Lifting of Ban on Transfers in Telangana

Image
 Lifting of Ban on Transfers in Telangana  GO. MS No. 80

MWC Interior Vibes షోరూంను ప్రారంభించిన I&PR హైదరాబాద్ సూపరింటెండెంట్ యం.డి ఖాజా మొయినొద్దిన్

Image
  MWC Interior Vibes షోరూంను ప్రారంభించిన I&PR హైదరాబాద్ సూపరింటెండెంట్ యం.డి ఖాజా మొయినొద్దిన్  MWC Interior Vibes షోరూంను సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ సూపరింటెండెంట్ యం.డి ఖాజా మొయినొద్దిన్ ఈ రోజు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత సమయములో ప్రతి ఇంటి యజమాని ఎంతో కష్టపడి నిర్మించుకున్న గృహాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే అన్ని రకాల ఇంటిరియల్ వస్తువులను MWC Interior Vibes వారు తమ శాఖ ద్వారా నల్లగొండ పట్టణ వినియోగదారులకు అందించడానికి ముందుకు రావడం చాలా సంతోషమని ఆయన అన్నారు. ఈ శాఖ వీరు Creative Designs, Excellence Guaranteed, Best Qualityతో త్వరగా ద్వారా పనులు పూర్తి చేసేందుకు వీరి వద్ద శిక్షణ పొందిన, అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నట్లు ఆయన తెలిపారు. సంస్థ మేనేజింగ్ డైరక్టర్లు శ్రీ యం.డి ఖాజా ఫయాజుద్దీన్, శ్రీ యం.డి ఖాజా ఫసియుద్దీన్ మాట్లాడుతూ, తాము మా సంస్థ ద్వారా PVC Ceilings, WPC Panels, Poly Granite, Soffit Panels, 3D Wall Panels, Acrylic Sheets, Stone Veneers, SPC Flooring, Charcoal Panels, Exterior Panels, PVC Marble Sheets,