Posts

ఎం ఈ ఓ కత్తుల రవీందర్ కు ఘనంగా సన్మానం

Image
 ఎం ఈ ఓ కత్తుల రవీందర్ కు ఘనంగా సన్మానం మునుగోడు,    మునుగోడు మండల నూతన ఎంఈఓ గా నియామకమైన కత్తుల రవీందర్ ను మాదిగ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది స్థానిక మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మరియు ఎంఈఓ గా నియమితులు కావడంతో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్, జిల్లా నాయకులు దుబ్బ విజయభాస్కర్, మండల అధ్యక్షులు మేడి అశోక్, స్థానిక ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పందుల మల్లేష్, మాజీ ఎంపీటీసీ పందుల భాస్కర్ ,కురుపాటి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నిధులు కేటాయించండి - ఆర్యవైశ్య ఐక్యవేదిక

Image
  ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నిధులు కేటాయించండి - ఆర్యవైశ్య ఐక్యవేదిక నల్గొండ, (గూఢచారి ప్రతినిధి) 30-09-2024:   ఆర్యవైశ్య ఐక్యవేదిక ఆద్వర్యం లో ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నిధులు కేటాయించాలని కోరుతూ నల్లగొండ జిల్లా కలెక్టర్ కు సోమవారం కలెక్టరేట్ లో వినతి ప్రత్రం ఇచ్చారు.   ఆ వినతి పత్రం లో ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించడం ద్వారా పేద ఆర్యవైశ్య కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా, పేద ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కార్పొరేషన్ పనిచేసేలా ఆర్ధిక వనరులు సమకూర్చాల్సిందిగా కోరారు. దీర్ఘకాలంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల డిమాండ్ను గౌరవించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేయడాన్ని ఆర్యవైశ్యులంతా స్వాగతిస్తున్నామని, అయితే ఇదే క్రమంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం దానికి ఎలాంటి నిధులు కేటాయింపు చేయకపోవడం వల్ల నిరుపయోగంగా మారిన పరిస్థితి ఏర్పడిందని,  కేవలం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు మాత్రమే చేసి ఆ కార్పొరేషను నిధుల కేటాయింపు చేయక పోవడం వల్ల కార్పొరేషన్ ద్వారా నిరుపేద ఆర్యవైశ్యులకు, చిరు వ్యాపారాలు చేసుకుంటున్న ఆర్యవైశ్య కుటుం

మా ఇళ్లు కూల్చొద్దని నిరసన తెలియజేస్తున్న చిన్నారులు.

Image
 హైదరాబాద్ హైదర్‌షాకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇళ్లు కూల్చొద్దని ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్న చిన్నారులు.  'మేము రోడ్డుపై పడతాం, మా ఇళ్లు కూల్చొద్దు' అంటూ వేడుకుంటున్నారు.

Bhupathi-Times-e-paper-29-09-2024

Image
 Bhupathi-Times-e-paper-29-09-2024

RTI ప్ర‌ధాన క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్ల ను నియ‌మించాల‌ని ముఖ్యమంత్రిని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ లేఖ

Image
 RTI ప్ర‌ధాన క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్లు ను నియ‌మించాల‌ని ముఖ్యమంత్రికి  బహిరంగ లేఖ విడుదల చేసిన ఫోరం ఫర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్  లేఖ యధాతధంగా చదవండి. గౌ// ముఖ్య‌మంత్రి గారిని కోరుతుంది.  హైద‌రాబాదు L. No. FGG/CM/REP/ /2024 28-9-2024 గౌ// ముఖ్య‌మంత్రి గారు తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాదు అయ్యా ! స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం సెక్ష‌న్ 15 (1) ప్ర‌కారం ప్ర‌తి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ధాన స‌మాచార క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్ల నియామ‌కం జ‌ర‌పాలి. ప్ర‌భుత్వ యంత్రాంగం స‌మాచారం ఇవ్వ‌ని ప‌క్షంలో క‌మీష‌న్ వారు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన అప్పీళ్ళ‌ను విచారించి కోరిన స‌మాచారం ఇప్పిస్తుంది. ప్ర‌ధాన స‌మాచార క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్లు ప్ర‌జా జీవ‌నంలో సుప్ర‌సిద్ధులై ఉండాలి. వారికి విశాల‌మైన విష‌య‌ప‌రిజ్క్షానం, చ‌ట్టం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ‌, మేనేజ్‌మెంట్‌, జ‌ర్న‌లిజం, ప్ర‌సార మాధ్య‌మాలు, కార్య‌నిర్వ‌హ‌ణ‌, ప‌రిపాల‌న‌లో అనుభ‌వ‌ముండాల‌ని సెక్ష‌న్ 15 (5) నిర్థేశిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌ధాన క‌మీష‌న‌ర్ గారు తేది 24-8-2020 న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌గా మిగిలిన ఐదుగురు క‌మ

Bhupathi-Times-e-paper-28-09-2024

Image
 Bhupathi-Times-e-paper-28-09-2024

ఓపీఎస్ అమలు కోరుతూ 'పెన్షన్ ఆక్రోశ్ మార్చ్'

Image
బీమా భవన్లో లో నిరసన తెలుపుతున్న స్థితప్రజ్ఞ, ఉద్యోగులు  ఓపీఎస్ అమలు కోరుతూ 'పెన్షన్ ఆక్రోశ్ మార్చ్' • ఎన్ఎం ఓపీఎస్ ఆధ్వర్యంలో నిరసనలు   హైదరాబాద్, (గూఢచారి): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఏకీకృత పెన్షన్ విధానాన్ని(యూపీఎస్) వ్యతిరే కిస్తూ నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్ఎం ఓపీఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 'పెన్షన్ ఆక్రోశ్ మార్చ్' పేరిట గురువారం ప్రభుత్వ ఉద్యో గులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి.. విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బొగ్గులకుంటలోని బీమా భవ న్లో ఎన్ఎం ఓపీఎస్ సెక్రటరీ జనరల్ గంగాపురం స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ.. ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ సామాజిక భద్రత ఇవ్వాల్సిన ప్రభుత్వమే.. పెన్షన్ కొను క్కునేలా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసన కార్యక్రమాల్లో సీపీఎస్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేశ్ గౌడ్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు