Posts

శ్యాంసుందర్ కే నల్లగొండ ఆర్యవైశ్యుల మద్దతు

Image
  శ్యాంసుందర్ కే నల్లగొండ ఆర్యవైశ్యుల మద్దతు నల్లగొండ ( గూఢచారి) : తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్య కమిటీ చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్ కు నల్గొండ నాయకులు మద్దతు ప్రకటించారు. మంగళవారం నల్గొండ కు మద్దతు కోరుతూ వచ్చిన సందర్భంగా స్థానిక వాసవి భవన్ లో  సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా   రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన, మార్పు కోసం రాబోయే రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనకు  జిల్లా ఆర్య వైశ్యులతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను కలిసి మద్దతు కోరారు. దీనికి ప్రతిస్పందనగా, నాయకులు, కౌన్సిల్ సభ్యులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ, రాష్ట్ర మహాసభలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని, బైలాను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర మహాసభలో మెరుగైన పరిపాలన కోసం మార్పు అవసరమన్నారు. ఈ సందర్భంగా మిడిదొడ్డి శ్యాంసుందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారం, మెరుగైన ఆరోగ్య, విద్యా అవకాశాల కోసం తన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. మహాసభ అధ్యక్షునిగా పోటీ చేయడంలో తన ఉద్దేశం సమాజ సేవేనని, ఆర్యవైశ్య...

ఎసిబి చిక్కిన Asst. ఇంజనీర్

Image
 ఎసిబి చిక్కిన Asst. ఇంజనీర్ వరంగల్:  కంకణాల రమేష్, Asst. ఇంజనీర్, పంచాయతీరాజ్ శాఖ., Z.P., వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ #ACB అధికారికంగా వ్యవహరిస్తున్న గోగులోత్ సారయ్య తన కార్యాలయంలో అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్న ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా రూ.10,000/- లంచం ని డిమాండ్ చేసి స్వీకరించినందుకు, ఫిర్యాదు దారుడి ఇంటి నిర్మాణం కొరకు. "కుడా" నుండి ఆమోదం పొందడానికి భవన అనుమతి దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ చేసి స్వీకరించాడు. Kankanala Ramesh, Asst. Engineer, Panchayatraj dept., Z.P., Warangal district was caught by the Telangana #ACB Officilas for demanding and accepting the #bribe amounant of Rs. 10,000/- through a private person Goguloth Saraiah acting as is assistant in his office, from the complainant for official favour "for processing the building permission application to obtain approval from "KUDA" for the construction of house ."

బి జె పి అభ్యర్తి గా నామినేషన్ దాఖలు చేసిన పులి సరోత్తం రెడ్డి

Image
 వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా సోమవారం  బి జె పి అభ్యర్తి గా  నామినేషన్ దాఖలు చేసిన   పులి సరోత్తం రెడ్డి.  🔸TPUS మద్దతుతో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పులి సర్వోత్తమ్ రెడ్డి... 🔸 నేడు నల్లగొండ పట్టణంలోని SR గార్డెన్స్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు... భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన నల్గొండ వరంగల్ ఖమ్మం బిజెపి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి  🔸ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు, టీచర్స్ ఎమ్మెల్సీ AVN రెడ్డి గారు.. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ,మాజీ శాసనసభ్యులు ధర్మరావుగారు,రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కాసం వెంకటేశ్వర్లు గారు మరియు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు , TPUS సంఘం నాయకులు రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు...

MLC బరిలో OU శంకర్

Image
 *MLC బరిలో OU శంకర్*    *నల్గొండ-వరంగల్-ఖమ్మం MLC బరిలో నిలబడుతున్న ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ OU Shankar ఈరోజు నల్గొండలో కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేయడం జరిగింది.*  ఈ కార్యక్రమంలో *OU శంకర్ ని* బలపరిచిన ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ సమితి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు,డిగ్రీ లెక్చరర్లు,పాలిటెక్నిక్ లెక్చరర్లు, గురుకుల సొసైటీలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లు మద్దతు ఇచ్చి గెలిపిస్తే దశాబ్దాలుగా అపరిస్కృతంగా ఉన్న MEO,DyEOs,Dy IOSs Jls, DIET lecturers promotion లాంటి సమస్యలని పరిష్కరించడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని గతంలో గెలిచినటువంటి సంఘాల నాయకులు *ఎమ్మెల్సీలు రాజకీయ పార్టీల కోసం , వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేశారనీ. అంతే కాకుండా పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందకుండా చేస్తూ , రాజ్యాంగ విరుద్ధంగా కాంట్రాక్టు లెక్చరర్ల క్రమ బద్దీకరణకు మద్దతు పలికిన ప్రస్తుత నల్లగొండ-వరంగల్-ఖమ్మం సిట్టింగ్ టీచర్ MLC , వారికి ఈ ఎన్నికల్ల...

ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారికి బహిరంగ లేఖ వ్రాసిన ఉప్పల అనసూయ, మాజీ అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా ఆర్య వైశ్య మహిళ సంఘం

Image
 ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారికి బహిరంగ లేఖ వ్రాసిన ఉప్పల అనసూయ, మాజీ అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా ఆర్య వైశ్య మహిళ సంఘం  కరీంనగర్: (గూఢచారి) లేఖ ను యాదాతంగా చడవండి శ్రీ అమరవాది లక్షినారాయణ గారు తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు & శ్రీ తోడుపునూరి చంద్రపాల్ గారు ఎన్నికల అధికారి హైదరాబాద్ ఆర్యా, రాబోయే రాష్ట్ర మహాసభ ఎన్నికలలో జిల్లా మహిళ సంఘం అధ్యక్షులు మరియు మాజీ జిల్లా మహిళ సంఘం అధ్యక్షులు లకు ex officisio శాశ్వత రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా గుర్తించి ఓటు హక్కు కల్పించగలరు ప్రస్తుతం పురుషులు ప్రాతినిత్యం వహించే జిల్లా ఆర్యా వైశ్య సంఘం అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శి లకు మరియు మాజీలకు కూడ శాశ్వత రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా ఓటు హక్కు గలదు పురుషులు లతో పాటు మహిళా సంఘం అధ్యక్షులు ఓటు హక్కు కల్పించండి   భవదీయులు  ఉప్పల అనసూయ    కరీంనగర్ జిల్లా ఆర్య వైశ్య మహిళ సంఘం మాజీ అధ్యక్షులు 2004-2006 & బెస్ట్ జిల్లా అధ్యక్షులు Award in ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ హైదరాబాద్ At కరీంనగర్ 9248845323

మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి - కేంద్ర మంత్రి బండి సంజయ్

Image
 మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి - కేంద్ర మంత్రి బండి సంజయ్ నల్గొండ:  వరంగల్ నల్లగొండ ఖమ్మం ఉపద్యాయ MLC ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కొరకు నిర్వహించిన కర్యశాల వచ్చిన సంద్భంగా విలేకరుల సమావేశం లో మాట్లాడారు.. కరీంనగర్ ఎంపి కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన లెక్కలు తప్పుల తడక.. బీసీల లెక్క పెరగాలి కానీ ఎలా తగ్గుతది.. ముస్లిమ్ మైనార్టీల ఓట్లతో స్థానిక సంస్థల్లో గెలవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుంది....దీనిపై బీసీ సంఘాలు ఎందుకు మాట్లాడడం లేదు.... విద్యా వ్యవస్థ మొత్తం అర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టారు..  ఢిల్లీ ఫలితాల స్పూర్తి తో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి.... 317 జీవో కు వ్యతిరేకంగా పోరాడుతుంది ఒక్క బిజెపి మాత్రమే.... కాంగ్రెస్,బిజెపి లోపాయకారి ఒప్పందం ప్రజలే భయటపెడతారు... ఈ 11 ఏళ్లలో తెలంగాణ కు ఎంత బడ్జెట్ విడుదల చేసామో చర్చకు మేము సిద్ధం....

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

Image
 మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష! . హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ  అధ్యక్షుని ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటించినట్లు వైరల్ అవుతుంది. ఆ షెడ్యూల్ లో ఉన్న వివరాలు చదవండి 17-2-2025 సోమవారం ఉ. 10:00 నుండి మ. 3:00 గం.ల వరకు వ్యక్తిగతముగా గాని, ఆథరైజేషన్ పొందిన వ్యక్తి ద్వారా గాని నామినేషన్ ఫారము తీసుకొనుట మరియు తిరిగి సమర్పించుట. 4:00గం.లకు స్క్యూటిని సా. 5:00 గం.లకు జాబితా ప్రకటన. 18-2-2025 మంగళవారం ఉ. 10:00 నుండి సా, 4:00గం.ల వరకు ఉపసంహరణలు.సా. 5:00 గం.లకు నిఖర జాబితా ప్రకటన. ఈ ప్రక్రియ హైదరాబాద్. : వైశ్య భవన్, చింతలబస్తీ, ఖైరతాబాద్, లో జరుగుతుంది. 4-2025 మంగళవారం రోజున ఉ. 9:00 నుండి సా. 5:00 గం. వరకు ఎన్నికల పోలింగ్. సా. 6:00 గం.లకు కౌంటింగ్ - అనంతరం ఫలితాల ప్రకటన. వాసవీ కళ్యాణ మండపము, వాసవీ సేవా కేంద్రము నందు పోలింగ్ జరుగును. 1) నామినేషన్ వేయు అభ్యర్థులు వారి వెంట మరో నలుగురిని మాత్రమే తీసుకొని రాగలరు. 2) నామినేషన్ వేసిన అభ్యర్థులకు మాత్రమే ఓటర్ లిస్టు ఇవ్వబడు...