Posts

సింగరేణి మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయం - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

Image
 సింగరేణి మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయం - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాదాపు 130 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసిందని పేర్కొన్నారు.  ఒడిశాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థ తనకు కేటాయించిన బొగ్గు గనులకు అన్ని అనుమతులు సాధించి అందులో తవ్వకాలు ప్రారంభించడం శుభ పరిణామంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే సందర్భమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సింగరేణి సంస్థకు అభినందనలు తెలియజేశారు.

చీకటి బతుకుల్లో వెలుగు నింపిన అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం - కప్పర ప్రసాద రావు

Image
 చీకటి బతుకుల్లో వెలుగు నింపిన అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం - కప్పర ప్రసాద రావు సిద్దిపేట ఏప్రిల్ 15, గూఢచారి : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జగదేవ్పూర్ మండలం తీగుల్ నరసాపూర్ లో జై భీమ్ యూత్ వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్రోద్యమ వీరుడిగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తుచేసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశ సేవను కొనియాడారు ఆయన ఆశయాలను ముందుక...

సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం బీరప్ప పండుగ - బింగి స్వామి కె ఆర్ పి ఎస్ అధ్యక్షులు

Image
  సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం బీరప్ప పండుగ - బింగి స్వామి కె ఆర్ పి ఎస్ అధ్యక్షులు సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దాలు కురుమ లు నిర్వహించే బీరప్ప పండుగ అని బింగి స్వామి కె ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు.చేర్యాల మండలం గుర్జకుంట లో జరుగుతున్న బీరప్ప కామరతి కల్యాణం పెద్దపండుగా  మహోత్సవంలో కురుమ సంఘం ప్రతి నిధులతో  కలిసి పాల్గొని ప్రసంగించారు. కురుమల ఆరాధ్య దేవం  బీరప్ప కామరతి కళ్యాణోత్సవ   ఉత్సవం అంగరంగ వైభరంగ వైభవంగా నిర్వహించారని  కొనియాడారు. గురుజకుంట కురుమ సంఘం ఆహ్వానం మేరకు వచ్చానన్నారు .రాష్ట్రంలో ఉండే ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రైతులు పంటలు సమృద్ధిగా పండి సంతోషంగా ఉండాలని కులదైవాన్ని కోరుకున్నానని అన్నారు. కురుమల్లో రాజకీయంగా అత్యంత వెనుక పడ్డారని  ఐక్యంగా . విద్య పరంగా కురుమలు ముందుండాలని గ్రామాల్లో  అన్నదమ్ముల కలిసిపోయే తత్వం కురుమ కులానికి ఉన్న గొప్ప వరం అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక గ్రామాల్లో కురుమలు బీరప్ప సంస్కృతిని కొనసాగిస్తున్నారని ఈ సంస్కృతి భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ సత్యం న్యాయం ధ...

కులవివక్షకు బలైన మల్లేశ్వరి మరణానికి కారణమైన జాన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి - పాలడుగు నాగార్జున

Image
   కులవివక్షకు బలైన మల్లేశ్వరి మరణానికి కారణమైన జాన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి - పాలడుగు నాగార్జున   మల్లీశ్వరి. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. నిడమానూరు మండలం నివాసి జిల్లాలో సంక్షేమ గురుకులాల్లో చదివిందని హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో గత ఏడేళ్లుగా నర్స్ గా పనిచేస్తున్నది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తనే ఆ కుటుంబానికి అండగా ఉన్నదని పాలడుగు నాగార్జున తెలిపారు. జాన్ రెడ్డి అనే ఒక వ్యక్తితో గత ఏడేళ్లుగా Live In Relationship లో ఉన్నదని తెలిసినది. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పినందు వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గుడ్డిగా నమ్మిందనీ. యధావిధిగా తక్కువ(?) కులం వాళ్లతో పెళ్లేంది, మన పరువు ఏమైతది అని బంధువులంతా అంటున్నారని అతను ఈమెకు తెలియకుండా వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి కూడా చేసుకున్నాడని, ఈ విషయం తెలుసుకున్న ఈమె అన్ని ప్రయత్నాలు చేసి, అవమానానికి గురై రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నదని ఆయన పేర్కొన్నారు శవంతో ధర్నా, పోలీసుల కేసులు, బెదిరింపులు, తల్లిదండ్రుల రోదనలు, రాజీ కమ్మని ఒత్తిళ్లు పేదలకు కొత్త కాదని , ఇప్పటికీ కూడా నిందితుల...

ఎసీబీ చిక్కిన డిప్యూటీ డైరెక్టర్, అర్బన్ బయో డైవర్సిటీ, శేర్లింగంపల్లి జోన్ ఐ/సి చార్మినార్ జోన్, GHMC

Image
  ఎసీబీ చిక్కిన డిప్యూటీ డైరెక్టర్, అర్బన్ బయో డైవర్సిటీ, శేర్లింగంపల్లి జోన్ ఐ/సి చార్మినార్ జోన్, GHMC    15.04.2025న 13. 35 గంటలకు విప్పర్ల శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్, అర్బన్ బయో డైవర్సిటీ, జిహెచ్‌ఎంసి, శేర్లింగంపల్లి జోన్, 1/e డై. డైరెక్టర్, అర్బన్ బయో డైవర్సిటీ, జిహెచ్‌ఎంసి, చార్మినార్ జోన్, 2,20,000/- రూపాయలు లంచం డిమాండ్ చేసినప్పుడు మరియు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నుండి 70,000/- రూపాయలు లంచం స్వీకరించినప్పుడు ACB, సిటీ రేంజ్ యూనిట్-21 చేత పట్టుబడ్డాడు. ఇది అధికారిక అనుకూలత చూపించడానికి "కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి యొక్క ప్లాంట్ మెటీరియల్ సరఫరా కోసం చెక్-మాపిన బిల్లులను క్లియర్ చేయడానికి లంచం డిమాండ్. నిందిత అధికారి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నుండి 1,50,000/- రూపాయలు లంచం స్వీకరించాడు. నిందిత అధికారి అందువల్ల తన ప్రజా విధిని అసమర్థంగా మరియు అప్రాయంగా నిర్వహించాడు.   లంచం అతని నుండి తిరిగి పొందబడింది. నిందితుడి యొక్క కుడి చేతి వేళ్ళు రసాయన పరీక్షలో సానుకూలంగా తేలింది.    విప్పర్ల శ్రీనివాస్, డిప్యూటీ. డైరెక్టర్, అర్బన్ బయో డైవర...

2 OFFICIALS in ACB Net

Image
  2 OFFICIALS in ACB Net Arige Raghu Kumar, Senior Accountant, District Treasury Office, Jagitial,  was caught by Telangana ACB Officials for demanding and accepting the bribe amount of Rs.7,000/- from the Complainant for showing official favour "for processing CPS claim of ₹1,04,000. from the Complainant's CPS Account." In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of ACB Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB). "The details of the Complainant / Victim will be kept secret." **************************************** Pasarakonda Suresh, Community Co-Ordinator, IKP Office, Jammikunta, Karimnagar  was caught by Telangana ACB Officials on 8th April for demanding Rs.20,000/- and accepting the bribe amount of Rs.10,000/- from the complainant for showing official favour "to release 12 months...

*కంది పప్పు టెండర్ లో మహబూబ్నగర్ రూట్ సపరేటు*?

Image
 *కంది పప్పు టెండర్ లో మహబూబ్నగర్ రూట్ సపరేటు*? హైద్రాబాద్, గూఢచారి:   ఒక వైపు మంత్రి, ఇంకో వైపు డైరెక్టర్ కందిపప్పు కొనుగోలు లో ఎలాంటి అవకతవకలు లేకుండా ఇ ప్రొక్యూర్మెంట్ ద్వారా పారదర్శకంగా టెండర్ ఖరారు చేయాలన్న ఆదేశాలను తుంగ లోకి తొక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ జిల్లాలో  పెట్టని నిబంధన మహబూబ్నగర్ జిల్లా టెండర్లలో పెట్టీన ఉదంతం జరిగినట్లు తెలుస్తుంది. అంగన్వాడీ సెంటర్ల కొరకు కందిపప్పు కొనుగోలు లో అక్రమాలు జరుగుతున్నాయని వార్తలు గుప్పుమనడం తో కంది ప‌ప్పు కోనుగోలు విష‌యంలో సొంత నిర్ణ‌యాలు ఎందుకు తీసుకున్నారని , ఈ-టెండ‌ర్ విధానాన్ని పాటించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించలేదని , మీ తప్పిదాల వ‌ల్ల మేము విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని , కొన్ని జిల్లాల అధికారులు పాత కాంట్రాక్టర్లకి కందిపప్పు సరఫరా ను నామినేషన్ పద్ధతిలో ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చింది..సంజాయిషీ ఇవ్వాల్సిందనని, పాత కాంట్రాక్ట‌ర్ల‌కు నామినేష‌న్ ప‌ద్ద‌తిని నిలిపి వేసి ఈ- టెండ‌ర్ విధానాన్నీ అవలంబించండని ఒక వైపు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఫైర్ అవుతూ క‌లెక్ట‌ర్ నేతృత్వంలోని డిస్టిక్ ప్రొక్యుర్ మ...